గల్ఫ్ శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాట్లు పూర్తి..కువైట్
- November 11, 2024
కువైట్: రాబోయే గల్ఫ్ శిఖరాగ్ర సమావేశానికి సన్నాహాలు పూర్తి అయినట్లు కువైట్ ప్రకటించింది. నేతలను స్వాగతించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జనరల్ అథారిటీ ఫర్ రోడ్స్ తెలిపింది. ప్రత్యేకించి విమానాశ్రయ నుంచి అతిథులు బస చేసే బయాన్ ప్యాలెస్ వరకు రహదారులు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నది. ఇతర ప్రభుత్వ సంస్థలతో సమన్వయంతో విమానాశ్రయ రహదారి ఇరువైపులా ల్యాండ్స్కేపింగ్కు సంబంధించిన పనులను పూర్తి చేసినట్లు తెలిపింది. రోడ్డు సుందరీకరణ ప్రాజెక్ట్ విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న రౌండ్అబౌట్ నుండి బయాన్ ప్యాలెస్ చేరుకునే వరకు కేంద్రీకృతమై ఉందన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









