గల్ఫ్ శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాట్లు పూర్తి..కువైట్
- November 11, 2024
కువైట్: రాబోయే గల్ఫ్ శిఖరాగ్ర సమావేశానికి సన్నాహాలు పూర్తి అయినట్లు కువైట్ ప్రకటించింది. నేతలను స్వాగతించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జనరల్ అథారిటీ ఫర్ రోడ్స్ తెలిపింది. ప్రత్యేకించి విమానాశ్రయ నుంచి అతిథులు బస చేసే బయాన్ ప్యాలెస్ వరకు రహదారులు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నది. ఇతర ప్రభుత్వ సంస్థలతో సమన్వయంతో విమానాశ్రయ రహదారి ఇరువైపులా ల్యాండ్స్కేపింగ్కు సంబంధించిన పనులను పూర్తి చేసినట్లు తెలిపింది. రోడ్డు సుందరీకరణ ప్రాజెక్ట్ విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న రౌండ్అబౌట్ నుండి బయాన్ ప్యాలెస్ చేరుకునే వరకు కేంద్రీకృతమై ఉందన్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









