గల్ఫ్ శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాట్లు పూర్తి..కువైట్
- November 11, 2024
కువైట్: రాబోయే గల్ఫ్ శిఖరాగ్ర సమావేశానికి సన్నాహాలు పూర్తి అయినట్లు కువైట్ ప్రకటించింది. నేతలను స్వాగతించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జనరల్ అథారిటీ ఫర్ రోడ్స్ తెలిపింది. ప్రత్యేకించి విమానాశ్రయ నుంచి అతిథులు బస చేసే బయాన్ ప్యాలెస్ వరకు రహదారులు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నది. ఇతర ప్రభుత్వ సంస్థలతో సమన్వయంతో విమానాశ్రయ రహదారి ఇరువైపులా ల్యాండ్స్కేపింగ్కు సంబంధించిన పనులను పూర్తి చేసినట్లు తెలిపింది. రోడ్డు సుందరీకరణ ప్రాజెక్ట్ విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న రౌండ్అబౌట్ నుండి బయాన్ ప్యాలెస్ చేరుకునే వరకు కేంద్రీకృతమై ఉందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







