బు సిద్రా వాసులకు శుభవార్త.. మెట్రోలింక్ సర్వీసులు ప్రారంభం..!!
- November 11, 2024
దోహా: బు సిద్రాకు మెట్రోలింక్ సేవలను ప్రారంభించనున్నట్లు దోహా మెట్రో ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్లో వెల్లడించింది. దోహా మెట్రో నవంబర్ 10నుండి బు సిద్రాలోని ప్రాంతాలను కవర్ చేయడానికి స్పోర్ట్ సిటీ మెట్రో స్టేషన్ నుండి M317 సర్వీస్ పనిచేస్తుందని తెలిపింది. మెట్రోలింక్ అల్ ఫర్దాన్ గార్డెన్స్ నివాస సముదాయాలు, అల్ మీరా అబు సిద్రా, అబు సిద్రా కాంప్లెక్స్, అబు సిద్రా మాల్ వంటి ప్రాంతాలను కవర్ చేస్తుందని తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









