దుబాయ్ లో 13 చెక్పోస్టుల ద్వారా వాహనాలకు చెకింగ్..!!
- November 17, 2024
యూఏఈ: వాహనాలకు ఎటువంటి మార్పులు చేయలేదని నిర్ధారించడానికి దుబాయ్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎమిరేట్ అంతటా 13 తనిఖీ చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వాహనాలకు ఏవైనా మార్పులు చేస్తే రోడ్డు వినియోగదారుల భద్రతపై రాజీ పడకుండా సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇటీవల అల్ ఖవానీజ్ ప్రాంతంలో పెద్ద శబ్దాలు, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న 23 వాహనాలు, మూడు మోటర్బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు దుబాయ్ పోలీస్లోని ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి గుర్తుచేశారు. ఉల్లంఘించిన వారిపై 24 ట్రాఫిక్ జరిమానాలు జారీ చేసినట్టు, స్వాధీనం చేసుకున్న వాహనాన్ని విడిచిపెట్టేందుకు జరిమానా కింద ఒక్కో వాహనంపై 10,000 దిర్హామ్లకు జరిమానా చేరుకుంటుందన్నారు.
తాజా వార్తలు
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి









