దుబాయ్ లో 13 చెక్పోస్టుల ద్వారా వాహనాలకు చెకింగ్..!!
- November 17, 2024
యూఏఈ: వాహనాలకు ఎటువంటి మార్పులు చేయలేదని నిర్ధారించడానికి దుబాయ్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎమిరేట్ అంతటా 13 తనిఖీ చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వాహనాలకు ఏవైనా మార్పులు చేస్తే రోడ్డు వినియోగదారుల భద్రతపై రాజీ పడకుండా సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇటీవల అల్ ఖవానీజ్ ప్రాంతంలో పెద్ద శబ్దాలు, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న 23 వాహనాలు, మూడు మోటర్బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు దుబాయ్ పోలీస్లోని ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి గుర్తుచేశారు. ఉల్లంఘించిన వారిపై 24 ట్రాఫిక్ జరిమానాలు జారీ చేసినట్టు, స్వాధీనం చేసుకున్న వాహనాన్ని విడిచిపెట్టేందుకు జరిమానా కింద ఒక్కో వాహనంపై 10,000 దిర్హామ్లకు జరిమానా చేరుకుంటుందన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







