దుబాయ్ లో 13 చెక్పోస్టుల ద్వారా వాహనాలకు చెకింగ్..!!
- November 17, 2024
యూఏఈ: వాహనాలకు ఎటువంటి మార్పులు చేయలేదని నిర్ధారించడానికి దుబాయ్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎమిరేట్ అంతటా 13 తనిఖీ చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వాహనాలకు ఏవైనా మార్పులు చేస్తే రోడ్డు వినియోగదారుల భద్రతపై రాజీ పడకుండా సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇటీవల అల్ ఖవానీజ్ ప్రాంతంలో పెద్ద శబ్దాలు, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న 23 వాహనాలు, మూడు మోటర్బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు దుబాయ్ పోలీస్లోని ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి గుర్తుచేశారు. ఉల్లంఘించిన వారిపై 24 ట్రాఫిక్ జరిమానాలు జారీ చేసినట్టు, స్వాధీనం చేసుకున్న వాహనాన్ని విడిచిపెట్టేందుకు జరిమానా కింద ఒక్కో వాహనంపై 10,000 దిర్హామ్లకు జరిమానా చేరుకుంటుందన్నారు.
తాజా వార్తలు
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం







