షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో మెరిసిన భారతీయ స్టూడెంట్స్..!!
- November 18, 2024
కువైట్ః కువైట్ లో ఉంటున్న భారతీయ విద్యార్థులు రీమా, రీయా.. తాము రచించిన పుస్తకాలను నవంబర్ 13వ ప్రసిద్ధ షార్జా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించారు. ఇద్దరు సోదరీమణులు ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ (ICSK) అమ్మన్ బ్రాంచ్ విద్యార్థులు. రీమా జాఫర్ 9వ తరగతి, ఆమె సోదరి రీయా జాఫర్ 6వ తరగతి చదువుతున్నారు. చిన్న వయస్సులోనే చిన్నారులు కవితలు, సృజనాత్మక ఆలోచనలతో పాఠకులను ఆకట్టుకుంటున్నారు. రీమా, రీయా కేరళలోని కన్నూర్కు చెందిన డాక్టర్ జాఫరాలి పరోల్స, హమ్జాకుట్టి సంతానం.
రీమా , రీయా కువైట్ నేషనల్ టీవీలో హోస్ట్లు, అక్కడ వారు తమ ప్రేక్షకులకు అనేక రకాల పుస్తకాలను పరిచయం చేస్తున్నారు. వారి కార్యక్రమం ఇప్పటివరకు 120 ఎపిసోడ్లకు పైగా విజయవంతంగా ప్రసారం చేయబడింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







