RAK బీచ్లో ముగ్గురిని సేఫ్ చేసిన సిటిజన్స్..!!
- November 19, 2024
యూఏఈ: రస్ అల్ ఖైమాలోని బీచ్ వద్ద ముగ్గురు యువకులను స్థానికులు రక్షించారు. చేపలు పడుతుండగా ఉవ్వెత్తున ఎగిసిన అలల కారణంగా ఒడ్డుకు చేరుకోలేక పోయామని యువకుల్లో ఒకరు తెలిపారు. సమాచారం అందుకున్న రస్ అల్ ఖైమా పోలీసులు.. సెర్చ్ అండ్ రెస్క్యూ డిపార్ట్మెంట్ సంఘటనా స్థలానికి చేరుకునే లోపే, అక్కడ ఉన్న స్థానికులు ముగ్గురు వ్యక్తులను రక్షించి సురక్షితంగా బీచ్కు తీసుకువచ్చారు. ప్రాణాలతో బయటపడిన ముగ్గురికి అధికార యంత్రాంగం వైద్యపరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా యువకులను రక్షించిన ప్రజల సహకారాన్ని పోలీసులు ప్రశంసించారు. చేపలు పట్టేటప్పుడు లేదా ఈత కొట్టేటప్పుడు సముద్ర ఆటుపోట్లపై జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







