ఒకే రోజు 10 కొత్త గమ్యస్థానాలను ప్రకటించనున్న ఎతిహాద్..!!
- November 19, 2024
యూఏఈ: ఎతిహాద్ ఎయిర్వేస్ తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లలో భాగంగా ఒకే రోజు పది కొత్త గమ్యస్థానాలకు విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 25న లొకేషన్లను వెల్లడించనుంది. ఇది వృద్ధి, కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్ పట్ల నిబద్ధతతో కొనసాగుతున్న తమ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని తెలిపింది.
ప్రస్తుతం, ఎతిహాద్ 83 గమ్యస్థానాలకు సర్వీసులను నడుపుతుంది. 10 కొత్త గమ్యస్థానాలతో కలిపి మొత్తం నగరాల సంఖ్య 93కి చేరుకోనుందని ఎతిహాద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆంటోనోల్డో నెవ్స్ తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







