ఒకే రోజు 10 కొత్త గమ్యస్థానాలను ప్రకటించనున్న ఎతిహాద్..!!
- November 19, 2024
యూఏఈ: ఎతిహాద్ ఎయిర్వేస్ తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లలో భాగంగా ఒకే రోజు పది కొత్త గమ్యస్థానాలకు విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 25న లొకేషన్లను వెల్లడించనుంది. ఇది వృద్ధి, కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్ పట్ల నిబద్ధతతో కొనసాగుతున్న తమ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని తెలిపింది.
ప్రస్తుతం, ఎతిహాద్ 83 గమ్యస్థానాలకు సర్వీసులను నడుపుతుంది. 10 కొత్త గమ్యస్థానాలతో కలిపి మొత్తం నగరాల సంఖ్య 93కి చేరుకోనుందని ఎతిహాద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆంటోనోల్డో నెవ్స్ తెలిపారు.
తాజా వార్తలు
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..







