ఖతార్ లో పక్షులను 'పిలిచే' పరికరాలు భారీగా సీజ్..!!
- November 20, 2024
దోహా:పర్యావరణ పరిరక్షణకు ఖతార్ పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoECC) రంగంలోకి దిగింది. పక్షులను పిలిచే "సవాయత్" అని కూడా పిలువబడే ఎలక్ట్రానిక్ పరికరాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుంది. ఆయా పరికరాలను స్వాధీనం చేసుకున్నామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియాలో పేర్కొంది. పక్షులను పిలిచే పరికరాలతో సహా అన్ని పర్యావరణ ఉల్లంఘనలను తనిఖీ చేయడానికి వన్యప్రాణి సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. పర్యావరణ చట్టాలకు అందరూ కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







