ఖతార్ లో పక్షులను 'పిలిచే' పరికరాలు భారీగా సీజ్..!!
- November 20, 2024
దోహా:పర్యావరణ పరిరక్షణకు ఖతార్ పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoECC) రంగంలోకి దిగింది. పక్షులను పిలిచే "సవాయత్" అని కూడా పిలువబడే ఎలక్ట్రానిక్ పరికరాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుంది. ఆయా పరికరాలను స్వాధీనం చేసుకున్నామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియాలో పేర్కొంది. పక్షులను పిలిచే పరికరాలతో సహా అన్ని పర్యావరణ ఉల్లంఘనలను తనిఖీ చేయడానికి వన్యప్రాణి సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. పర్యావరణ చట్టాలకు అందరూ కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









