నవంబర్ 21న కువైట్ ఎంబసీలో ఓపెన్ హౌస్..!!
- November 20, 2024
కువైట్: కువైట్ లోని భారత రాయబార కార్యాలయం నవంబర్ 21వ తేదీన ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా అధ్యక్షతన ఇది జరుగుతుందని వెల్లడించారు. భారత కమ్యూనిటీ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఉదయం 11.30 గంటల నుంచి ఎంబసీ ప్రాంగణంలో ఓపెన్ హౌజ్ జరగనుందని, దీని కోసం రిజిస్ట్రేషన్ ఎంబసీలో 10:30కి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!







