నవంబర్ 21న కువైట్ ఎంబసీలో ఓపెన్ హౌస్..!!
- November 20, 2024
కువైట్: కువైట్ లోని భారత రాయబార కార్యాలయం నవంబర్ 21వ తేదీన ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా అధ్యక్షతన ఇది జరుగుతుందని వెల్లడించారు. భారత కమ్యూనిటీ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఉదయం 11.30 గంటల నుంచి ఎంబసీ ప్రాంగణంలో ఓపెన్ హౌజ్ జరగనుందని, దీని కోసం రిజిస్ట్రేషన్ ఎంబసీలో 10:30కి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..









