నవంబర్ 21న కువైట్ ఎంబసీలో ఓపెన్ హౌస్..!!
- November 20, 2024
కువైట్: కువైట్ లోని భారత రాయబార కార్యాలయం నవంబర్ 21వ తేదీన ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా అధ్యక్షతన ఇది జరుగుతుందని వెల్లడించారు. భారత కమ్యూనిటీ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఉదయం 11.30 గంటల నుంచి ఎంబసీ ప్రాంగణంలో ఓపెన్ హౌజ్ జరగనుందని, దీని కోసం రిజిస్ట్రేషన్ ఎంబసీలో 10:30కి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







