నవంబర్ 21న కువైట్ ఎంబసీలో ఓపెన్ హౌస్..!!
- November 20, 2024
కువైట్: కువైట్ లోని భారత రాయబార కార్యాలయం నవంబర్ 21వ తేదీన ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా అధ్యక్షతన ఇది జరుగుతుందని వెల్లడించారు. భారత కమ్యూనిటీ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఉదయం 11.30 గంటల నుంచి ఎంబసీ ప్రాంగణంలో ఓపెన్ హౌజ్ జరగనుందని, దీని కోసం రిజిస్ట్రేషన్ ఎంబసీలో 10:30కి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!







