కువైట్ సమాచార, సాంస్కృతిక మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- November 22, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ సమాచార & సంస్కృతి, యువజన వ్యవహారాల మంత్రి అబ్దుల్రహ్మాన్ బడ్డా అల్-ముతైరిని మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అదేవిధంగా వివిధ ప్రతిపాదనలపై చర్చించారు. మీడియా, సమాచారం మరియు సాంస్కృతిక సహా వివిధ డొమైన్లలో భారతదేశం, కువైట్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉన్న మార్గాలపై సమీక్షించారు. ఈ మేరకు ఎంబసీ కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









