కువైట్ సమాచార, సాంస్కృతిక మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- November 22, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ సమాచార & సంస్కృతి, యువజన వ్యవహారాల మంత్రి అబ్దుల్రహ్మాన్ బడ్డా అల్-ముతైరిని మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అదేవిధంగా వివిధ ప్రతిపాదనలపై చర్చించారు. మీడియా, సమాచారం మరియు సాంస్కృతిక సహా వివిధ డొమైన్లలో భారతదేశం, కువైట్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉన్న మార్గాలపై సమీక్షించారు. ఈ మేరకు ఎంబసీ కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







