కువైట్ సమాచార, సాంస్కృతిక మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- November 22, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ సమాచార & సంస్కృతి, యువజన వ్యవహారాల మంత్రి అబ్దుల్రహ్మాన్ బడ్డా అల్-ముతైరిని మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అదేవిధంగా వివిధ ప్రతిపాదనలపై చర్చించారు. మీడియా, సమాచారం మరియు సాంస్కృతిక సహా వివిధ డొమైన్లలో భారతదేశం, కువైట్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉన్న మార్గాలపై సమీక్షించారు. ఈ మేరకు ఎంబసీ కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







