ఫుజైరా నౌకాశ్రయంలో ఫిషింగ్ బోట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి
- November 22, 2024
యూఏఈ: ఫుజైరాలోని మార్బా ఓడరేవులో ఫిషింగ్ బోట్లో మంటలు చెలరేగిన ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించినట్లు ఫుజైరా పోలీసులు ప్రకటించారు. గురువారం రాత్రి 9.48 గంటలకు అగ్నిప్రమాదం గురించి తమకు నివేదిక అందిందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రమాదంలో ఇద్దరు పౌరులు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించగా వారిలో ఒకరు మరణించారని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









