ఫుజైరా నౌకాశ్రయంలో ఫిషింగ్ బోట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి
- November 22, 2024
యూఏఈ: ఫుజైరాలోని మార్బా ఓడరేవులో ఫిషింగ్ బోట్లో మంటలు చెలరేగిన ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించినట్లు ఫుజైరా పోలీసులు ప్రకటించారు. గురువారం రాత్రి 9.48 గంటలకు అగ్నిప్రమాదం గురించి తమకు నివేదిక అందిందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రమాదంలో ఇద్దరు పౌరులు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించగా వారిలో ఒకరు మరణించారని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







