కువైట్ లో భద్రత కట్టుదిట్టం..5 రోజుల్లో 568 మంది బహిష్కరణ..!!
- November 25, 2024
కువైట్: కువైట్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాధారణ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ టీమ్స్.. నవంబర్ 17- 21 మధ్య కాలంలో నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంది. అరెసిడెన్సీ, లేబర్ చట్టాలను ఉల్లంఘించిన 396 మందిని శం నుండి బహిష్కరించారు. అందులో 568 మంది ప్రవాసులు ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో భద్రతా ప్రచారాలను తీవ్రతరం చేయడానికి, రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించే వారందరినీ పట్టుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









