కువైట్ లో భద్రత కట్టుదిట్టం..5 రోజుల్లో 568 మంది బహిష్కరణ..!!
- November 25, 2024
కువైట్: కువైట్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాధారణ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ టీమ్స్.. నవంబర్ 17- 21 మధ్య కాలంలో నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంది. అరెసిడెన్సీ, లేబర్ చట్టాలను ఉల్లంఘించిన 396 మందిని శం నుండి బహిష్కరించారు. అందులో 568 మంది ప్రవాసులు ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో భద్రతా ప్రచారాలను తీవ్రతరం చేయడానికి, రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించే వారందరినీ పట్టుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









