కువైట్ లో భద్రత కట్టుదిట్టం..5 రోజుల్లో 568 మంది బహిష్కరణ..!!
- November 25, 2024
కువైట్: కువైట్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాధారణ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ టీమ్స్.. నవంబర్ 17- 21 మధ్య కాలంలో నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంది. అరెసిడెన్సీ, లేబర్ చట్టాలను ఉల్లంఘించిన 396 మందిని శం నుండి బహిష్కరించారు. అందులో 568 మంది ప్రవాసులు ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో భద్రతా ప్రచారాలను తీవ్రతరం చేయడానికి, రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించే వారందరినీ పట్టుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







