యూఏఈలో ఇజ్రాయెల్ జాతీయుడి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్..!!
- November 25, 2024
యూఏఈ: యూఏఈలో అదృశ్యమైన యూఏఈ జాతీయుడు మోల్డోవన్ వ్యక్తి హత్యకు గురైనట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. యూఏఈ అధికారుల ప్రకారం.. 28 ఏళ్ల మోల్డోవన్ గుర్తింపు పత్రాలను ఉపయోగించి ఎమిరేట్స్లోకి ప్రవేశించాడు. అతను తన భార్య రివ్కీతో కలిసి అబుదాబిలో నివసిస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం జివి కోగన్ హత్యను "హేయమైన" చర్యగా ఖండించింది. బాధ్యులను శిక్షించడానికి ఇజ్రాయెల్ చేయగలిగినదంతా చేస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







