యూఏఈలో ఇజ్రాయెల్ జాతీయుడి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్..!!
- November 25, 2024
యూఏఈ: యూఏఈలో అదృశ్యమైన యూఏఈ జాతీయుడు మోల్డోవన్ వ్యక్తి హత్యకు గురైనట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. యూఏఈ అధికారుల ప్రకారం.. 28 ఏళ్ల మోల్డోవన్ గుర్తింపు పత్రాలను ఉపయోగించి ఎమిరేట్స్లోకి ప్రవేశించాడు. అతను తన భార్య రివ్కీతో కలిసి అబుదాబిలో నివసిస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం జివి కోగన్ హత్యను "హేయమైన" చర్యగా ఖండించింది. బాధ్యులను శిక్షించడానికి ఇజ్రాయెల్ చేయగలిగినదంతా చేస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









