యూఏఈలో ఇజ్రాయెల్ జాతీయుడి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్..!!
- November 25, 2024
యూఏఈ: యూఏఈలో అదృశ్యమైన యూఏఈ జాతీయుడు మోల్డోవన్ వ్యక్తి హత్యకు గురైనట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. యూఏఈ అధికారుల ప్రకారం.. 28 ఏళ్ల మోల్డోవన్ గుర్తింపు పత్రాలను ఉపయోగించి ఎమిరేట్స్లోకి ప్రవేశించాడు. అతను తన భార్య రివ్కీతో కలిసి అబుదాబిలో నివసిస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం జివి కోగన్ హత్యను "హేయమైన" చర్యగా ఖండించింది. బాధ్యులను శిక్షించడానికి ఇజ్రాయెల్ చేయగలిగినదంతా చేస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









