బయోమెట్రిక్ నమోదు లేని ప్రవాసుల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్..!!
- December 05, 2024కువైట్: ప్రవాసులు తమ బయోమెట్రిక్ వేలిముద్ర నమోదును పూర్తి చేయడానికి డిసెంబర్ 31 గడువు ఉంది. ఆలోపు బయోమెట్రిక్ నమోదులో విఫలమైన వ్యక్తుల ఖాతాలను స్తంభింపజేయడానికి బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. వచ్చే వారం నాటికి బయోమెట్రిక్ పూర్తి చేయని ప్రవాసులకు బ్యాంకులు హెచ్చరిక సందేశాన్ని పంపడం ప్రారంభించనున్నాయి. డిసెంబరు 15వ తేదీ నుండి ఖాతాల యాక్టివిటిలను బ్యాంకులు నిలిపివేస్తాయి. డిసెంబర్ 31లోపు బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ను పూర్తి చేయని వారి కోసం క్రెడిట్, డెబిట్ కార్డ్లతో సహా అన్ని కార్డులను బ్యాంకులు సస్పెండ్ చేయనున్నాయి. ఆర్థిక, ప్రభుత్వ సేవలకు అంతరాయం లేకుండా చూసుకోవాలని, బయోమెట్రిక్ నమోదును డిసెంబర్ 31 లోపు పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!