ఇద్దరి ప్రాణాలు తీసిన కలుషిత నీరు..మరో 20 మంది ఆస్పత్రి పాలు
- December 05, 2024
చెన్నై: తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని పల్లవరం, అలందూర్ శివారులో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతిచెందగా, 20మందికి పైగా అస్వస్థతకు గురైన ఘటన చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన వారిలో 10మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు.చిన్నారులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!









