ఇద్దరి ప్రాణాలు తీసిన కలుషిత నీరు..మరో 20 మంది ఆస్పత్రి పాలు
- December 05, 2024
చెన్నై: తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని పల్లవరం, అలందూర్ శివారులో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతిచెందగా, 20మందికి పైగా అస్వస్థతకు గురైన ఘటన చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన వారిలో 10మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు.చిన్నారులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







