కువైట్ లో అంతర్జాతీయ 'ఫుట్బాల్ ఫర్ పీస్' కార్యక్రమం..!!
- December 07, 2024
కువైట్: కువైట్ లో వచ్చే ఫిబ్రవరిలో అంతర్జాతీయ (ఫుట్బాల్ ఫర్ పీస్ ఇన్ కువైట్ - ల్యాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ పీస్) కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (KRCS), ఐక్యరాజ్యసమితి సహకారంతో మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయా దేశాల రాయబారులు పాల్గొన్నారు. కువైట్, మానవతా దౌత్యాన్ని వ్యాప్తి చేయడం, క్రీడల ద్వారా ప్రజలను ఏకం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ట్రస్టీల బోర్డు చైర్పర్సన్, అల్నోవైర్ ఇనిషియేటివ్ ఛైర్పర్సన్ షేఖా ఇంతిసార్ సేలం అల్-అలీ అల్-సబా తెలిపారు.ఇండియాతోపాటు ఇటలీ, పాలస్తీనా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, స్పెయిన్, ఈజిప్ట్, ఆర్మేనియా దేశాలు పాల్గొంటున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ
- డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సుల బంపర్ అవకాశం..
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్







