కువైట్ లో అంతర్జాతీయ 'ఫుట్బాల్ ఫర్ పీస్' కార్యక్రమం..!!
- December 07, 2024
కువైట్: కువైట్ లో వచ్చే ఫిబ్రవరిలో అంతర్జాతీయ (ఫుట్బాల్ ఫర్ పీస్ ఇన్ కువైట్ - ల్యాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ పీస్) కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (KRCS), ఐక్యరాజ్యసమితి సహకారంతో మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయా దేశాల రాయబారులు పాల్గొన్నారు. కువైట్, మానవతా దౌత్యాన్ని వ్యాప్తి చేయడం, క్రీడల ద్వారా ప్రజలను ఏకం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ట్రస్టీల బోర్డు చైర్పర్సన్, అల్నోవైర్ ఇనిషియేటివ్ ఛైర్పర్సన్ షేఖా ఇంతిసార్ సేలం అల్-అలీ అల్-సబా తెలిపారు.ఇండియాతోపాటు ఇటలీ, పాలస్తీనా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, స్పెయిన్, ఈజిప్ట్, ఆర్మేనియా దేశాలు పాల్గొంటున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు









