కువైట్ లో అంతర్జాతీయ 'ఫుట్బాల్ ఫర్ పీస్' కార్యక్రమం..!!
- December 07, 2024
కువైట్: కువైట్ లో వచ్చే ఫిబ్రవరిలో అంతర్జాతీయ (ఫుట్బాల్ ఫర్ పీస్ ఇన్ కువైట్ - ల్యాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ పీస్) కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (KRCS), ఐక్యరాజ్యసమితి సహకారంతో మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయా దేశాల రాయబారులు పాల్గొన్నారు. కువైట్, మానవతా దౌత్యాన్ని వ్యాప్తి చేయడం, క్రీడల ద్వారా ప్రజలను ఏకం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ట్రస్టీల బోర్డు చైర్పర్సన్, అల్నోవైర్ ఇనిషియేటివ్ ఛైర్పర్సన్ షేఖా ఇంతిసార్ సేలం అల్-అలీ అల్-సబా తెలిపారు.ఇండియాతోపాటు ఇటలీ, పాలస్తీనా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, స్పెయిన్, ఈజిప్ట్, ఆర్మేనియా దేశాలు పాల్గొంటున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!
- Dh100 మిలియన్ ఫండ్.. నాన్ ప్రాఫిట్ సెక్టర్ కు బూస్ట్..!!
- యూఏఈలో స్కూల్ బస్సు సర్వీసులు వాయిదా..!!
- ఖతార్ బ్యాంకుల మొత్తం ఆస్తులు QR 2.173 ట్రిలియన్లు..!!
- బహ్రెయిన్ లో 473,323మంది ప్రవాసులకు బీమా కవరేజీ..!!
- ఐదేళ్లలో 3,795 మంది కువైటీయేతర టీచర్ల తొలగింపు..!!
- మస్కట్ నుండి ఖసాబ్, బహ్రెయిన్, దుబాయ్, షార్జాలకు ఫ్లైట్స్ రీస్టార్ట్..!!
- సౌదీలో తీవ్రమైన గాలులు, ధూళి తుఫానులు..NCM హెచ్చరిక
- తెలంగాణలో మండుతున్న ఎండలు..ఆరెంజ్ అలర్ట్ జారీ!









