మస్కట్ ఎయిర్ పోర్టులో 'ఫుల్ స్కేల్ షీల్డ్ 2024' ప్రారంభం..!!
- December 09, 2024
మస్కట్: "ఫుల్ స్కేల్ షీల్డ్ 2024" పేరుతో జాతీయ ఎక్సర్ సైజ్ మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభమైంది. సైనిక, భద్రతా విభాగాలు, అడ్మిన్ యంత్రాంగానికి చెందిన యూనిట్లు..పౌర విమానయాన రంగ సంస్థల భాగస్వామ్యంతో ఇందులో పాల్గొంటున్నాయి.
మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా సవాళ్లు, ఎయిర్ సేఫ్టీ అవసరాలను ఎదుర్కోవడంలో సహాయం చేయడానికి, సంబంధిత పక్షాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి ఈ ఎక్సర్ సైజ్ ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. ఎక్సర్ సైజ్ సమయంలో విమానాశ్రయ కార్యకలాపాలు, విమానాల రాకపోకలు, ప్రయాణీకులు స్థిరంగా ఉండేలా అన్ని అవసరమైన సన్నాహాలు చేసినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







