మస్కట్ ఎయిర్ పోర్టులో 'ఫుల్ స్కేల్ షీల్డ్ 2024' ప్రారంభం..!!
- December 09, 2024
మస్కట్: "ఫుల్ స్కేల్ షీల్డ్ 2024" పేరుతో జాతీయ ఎక్సర్ సైజ్ మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభమైంది. సైనిక, భద్రతా విభాగాలు, అడ్మిన్ యంత్రాంగానికి చెందిన యూనిట్లు..పౌర విమానయాన రంగ సంస్థల భాగస్వామ్యంతో ఇందులో పాల్గొంటున్నాయి.
మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా సవాళ్లు, ఎయిర్ సేఫ్టీ అవసరాలను ఎదుర్కోవడంలో సహాయం చేయడానికి, సంబంధిత పక్షాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి ఈ ఎక్సర్ సైజ్ ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. ఎక్సర్ సైజ్ సమయంలో విమానాశ్రయ కార్యకలాపాలు, విమానాల రాకపోకలు, ప్రయాణీకులు స్థిరంగా ఉండేలా అన్ని అవసరమైన సన్నాహాలు చేసినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!









