మస్కట్ ఎయిర్ పోర్టులో 'ఫుల్ స్కేల్ షీల్డ్ 2024' ప్రారంభం..!!
- December 09, 2024
మస్కట్: "ఫుల్ స్కేల్ షీల్డ్ 2024" పేరుతో జాతీయ ఎక్సర్ సైజ్ మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభమైంది. సైనిక, భద్రతా విభాగాలు, అడ్మిన్ యంత్రాంగానికి చెందిన యూనిట్లు..పౌర విమానయాన రంగ సంస్థల భాగస్వామ్యంతో ఇందులో పాల్గొంటున్నాయి.
మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా సవాళ్లు, ఎయిర్ సేఫ్టీ అవసరాలను ఎదుర్కోవడంలో సహాయం చేయడానికి, సంబంధిత పక్షాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి ఈ ఎక్సర్ సైజ్ ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. ఎక్సర్ సైజ్ సమయంలో విమానాశ్రయ కార్యకలాపాలు, విమానాల రాకపోకలు, ప్రయాణీకులు స్థిరంగా ఉండేలా అన్ని అవసరమైన సన్నాహాలు చేసినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









