సౌదీ అరేబియాలో బయటపడ్డ 56 మిలియన్ ఏళ్ల శిలాజాలు..!!
- December 09, 2024
రియాద్: సౌదీ అరేబియా ఉత్తర సరిహద్దు ప్రాంతంలో రస్ అల్-రూస్ అవక్షేపణ నిర్మాణంలో సున్నపురాయి రాళ్ల పొరలలో ఈయోసిన్ యుగం నాటి సముద్ర జీవుల అవశేషాలు కనుగొన్నట్టు సౌదీ జియోలాజికల్ సర్వే (SGS) ప్రతినిధి తారిక్ అబా అల్-ఖైల్ తెలిపారు. ఈ అస్థి చేపలను కలిగి ఉన్న ఈ సకశేరుక శిలాజాలు..సౌదీ అరేబియాలో గుర్తించడం మొదటిసారని వెల్లడించారు. ఈ శిలాజాలు టెథియాన్ సముద్రంలో ప్రారంభ ఈయోసిన్ సముద్ర సమాజాల పర్యావరణాన్ని అర్థం చేసుకోవడంలో చాలా ప్రాముఖ్యత కలిగిన అంతరించిపోయిన క్యాట్ ఫిష్ (సిలురియన్లు)కు చెందినవిగా ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి