సౌదీ అరేబియాలో బయటపడ్డ 56 మిలియన్ ఏళ్ల శిలాజాలు..!!
- December 09, 2024
రియాద్: సౌదీ అరేబియా ఉత్తర సరిహద్దు ప్రాంతంలో రస్ అల్-రూస్ అవక్షేపణ నిర్మాణంలో సున్నపురాయి రాళ్ల పొరలలో ఈయోసిన్ యుగం నాటి సముద్ర జీవుల అవశేషాలు కనుగొన్నట్టు సౌదీ జియోలాజికల్ సర్వే (SGS) ప్రతినిధి తారిక్ అబా అల్-ఖైల్ తెలిపారు. ఈ అస్థి చేపలను కలిగి ఉన్న ఈ సకశేరుక శిలాజాలు..సౌదీ అరేబియాలో గుర్తించడం మొదటిసారని వెల్లడించారు. ఈ శిలాజాలు టెథియాన్ సముద్రంలో ప్రారంభ ఈయోసిన్ సముద్ర సమాజాల పర్యావరణాన్ని అర్థం చేసుకోవడంలో చాలా ప్రాముఖ్యత కలిగిన అంతరించిపోయిన క్యాట్ ఫిష్ (సిలురియన్లు)కు చెందినవిగా ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







