సౌదీ అరేబియాలో బయటపడ్డ 56 మిలియన్ ఏళ్ల శిలాజాలు..!!
- December 09, 2024
రియాద్: సౌదీ అరేబియా ఉత్తర సరిహద్దు ప్రాంతంలో రస్ అల్-రూస్ అవక్షేపణ నిర్మాణంలో సున్నపురాయి రాళ్ల పొరలలో ఈయోసిన్ యుగం నాటి సముద్ర జీవుల అవశేషాలు కనుగొన్నట్టు సౌదీ జియోలాజికల్ సర్వే (SGS) ప్రతినిధి తారిక్ అబా అల్-ఖైల్ తెలిపారు. ఈ అస్థి చేపలను కలిగి ఉన్న ఈ సకశేరుక శిలాజాలు..సౌదీ అరేబియాలో గుర్తించడం మొదటిసారని వెల్లడించారు. ఈ శిలాజాలు టెథియాన్ సముద్రంలో ప్రారంభ ఈయోసిన్ సముద్ర సమాజాల పర్యావరణాన్ని అర్థం చేసుకోవడంలో చాలా ప్రాముఖ్యత కలిగిన అంతరించిపోయిన క్యాట్ ఫిష్ (సిలురియన్లు)కు చెందినవిగా ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!









