సౌదీ అరేబియాలో బయటపడ్డ 56 మిలియన్ ఏళ్ల శిలాజాలు..!!
- December 09, 2024
రియాద్: సౌదీ అరేబియా ఉత్తర సరిహద్దు ప్రాంతంలో రస్ అల్-రూస్ అవక్షేపణ నిర్మాణంలో సున్నపురాయి రాళ్ల పొరలలో ఈయోసిన్ యుగం నాటి సముద్ర జీవుల అవశేషాలు కనుగొన్నట్టు సౌదీ జియోలాజికల్ సర్వే (SGS) ప్రతినిధి తారిక్ అబా అల్-ఖైల్ తెలిపారు. ఈ అస్థి చేపలను కలిగి ఉన్న ఈ సకశేరుక శిలాజాలు..సౌదీ అరేబియాలో గుర్తించడం మొదటిసారని వెల్లడించారు. ఈ శిలాజాలు టెథియాన్ సముద్రంలో ప్రారంభ ఈయోసిన్ సముద్ర సమాజాల పర్యావరణాన్ని అర్థం చేసుకోవడంలో చాలా ప్రాముఖ్యత కలిగిన అంతరించిపోయిన క్యాట్ ఫిష్ (సిలురియన్లు)కు చెందినవిగా ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









