కార్గో షిప్లో మెడికల్ ఎమర్జెన్సీ..ఇద్దరు వ్యక్తులను రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- December 09, 2024
షార్జా: కార్గో షిప్లో ఉన్నప్పుడు మెడికల్ ఎమర్జెన్సీని ఎదుర్కొన్న ఇద్దరు వ్యక్తులను యూఏఈ నేషనల్ గార్డ్ లోని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ ప్రకటించింది. షార్జాలోని అల్ హమ్రియా ఓడరేవుకు 6.5 నాటికల్ మైళ్ల దూరంలో కార్గో షిప్ ఉండగా, ఈ ఘటన జరిగింది. అత్యవసర నివేదిక అందిన తర్వాత, నౌకను గుర్తించేందుకు కోస్ట్ గార్డ్ గ్రూప్తో సమన్వయం చేసుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లు నేషనల్ గార్డ్ తెలిపింది. షిప్ లో గాయపడిన వారిని సురక్షితంగా ఓడరేవుకు తరలించారు. గాయపడిన వారిని తదుపరి చికిత్స కోసం నేషనల్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!









