కార్గో షిప్లో మెడికల్ ఎమర్జెన్సీ..ఇద్దరు వ్యక్తులను రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- December 09, 2024
షార్జా: కార్గో షిప్లో ఉన్నప్పుడు మెడికల్ ఎమర్జెన్సీని ఎదుర్కొన్న ఇద్దరు వ్యక్తులను యూఏఈ నేషనల్ గార్డ్ లోని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ ప్రకటించింది. షార్జాలోని అల్ హమ్రియా ఓడరేవుకు 6.5 నాటికల్ మైళ్ల దూరంలో కార్గో షిప్ ఉండగా, ఈ ఘటన జరిగింది. అత్యవసర నివేదిక అందిన తర్వాత, నౌకను గుర్తించేందుకు కోస్ట్ గార్డ్ గ్రూప్తో సమన్వయం చేసుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లు నేషనల్ గార్డ్ తెలిపింది. షిప్ లో గాయపడిన వారిని సురక్షితంగా ఓడరేవుకు తరలించారు. గాయపడిన వారిని తదుపరి చికిత్స కోసం నేషనల్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!









