ఎన్జిపీఐటీలో అంతర్జాతీయ సదస్సు..కుదిరిన ఎంవోయూ..!!
- December 09, 2024
దుబాయ్: చెన్నై, కోయంబత్తూర్ లోని డాక్టర్ ఎన్జిపి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రెండవ అంతర్జాతీయ సదస్సు జరిగింది.ఈ సందర్భంగా దుబాయ్లోని లండన్ అమెరికన్ సిటీ కాలేజ్ ఎంవోయూపై సంతకం చేసింది.ఈ సందర్భంగా చుంకపుర వైస్-ఛాన్సలర్ డాక్టర్ పాల్సన్ మాథ్యూ గౌరవ అతిథిగా వ్యవహరించారు.ముఖ్య అతిథిగా, మేనేజింగ్ డైరెక్టర్ డా.కౌప్ మొహమ్మద్ పాల్గొన్నారు.అలెక్స్ హెన్రీ ,MD ముప్రో ముఖ్యమైన అతిథులుగా వ్యవహరించారు. గుంటూరుకు చెందిన డాక్టర్ S.U.ప్రభ ప్రిన్సిపాల్( Dr.NGPIT), శ్రీనగేష్(RVRJCCE) ఈ దస్సులో సెషన్ చైర్గా వ్యవహరించారు.ఇండియా నుండి దాదాపు 50 మంది వరకీ ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







