ఎన్జిపీఐటీలో అంతర్జాతీయ సదస్సు..కుదిరిన ఎంవోయూ..!!
- December 09, 2024
దుబాయ్: చెన్నై, కోయంబత్తూర్ లోని డాక్టర్ ఎన్జిపి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రెండవ అంతర్జాతీయ సదస్సు జరిగింది.ఈ సందర్భంగా దుబాయ్లోని లండన్ అమెరికన్ సిటీ కాలేజ్ ఎంవోయూపై సంతకం చేసింది.ఈ సందర్భంగా చుంకపుర వైస్-ఛాన్సలర్ డాక్టర్ పాల్సన్ మాథ్యూ గౌరవ అతిథిగా వ్యవహరించారు.ముఖ్య అతిథిగా, మేనేజింగ్ డైరెక్టర్ డా.కౌప్ మొహమ్మద్ పాల్గొన్నారు.అలెక్స్ హెన్రీ ,MD ముప్రో ముఖ్యమైన అతిథులుగా వ్యవహరించారు. గుంటూరుకు చెందిన డాక్టర్ S.U.ప్రభ ప్రిన్సిపాల్( Dr.NGPIT), శ్రీనగేష్(RVRJCCE) ఈ దస్సులో సెషన్ చైర్గా వ్యవహరించారు.ఇండియా నుండి దాదాపు 50 మంది వరకీ ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము







