ఎన్జిపీఐటీలో అంతర్జాతీయ సదస్సు..కుదిరిన ఎంవోయూ..!!
- December 09, 2024
దుబాయ్: చెన్నై, కోయంబత్తూర్ లోని డాక్టర్ ఎన్జిపి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రెండవ అంతర్జాతీయ సదస్సు జరిగింది.ఈ సందర్భంగా దుబాయ్లోని లండన్ అమెరికన్ సిటీ కాలేజ్ ఎంవోయూపై సంతకం చేసింది.ఈ సందర్భంగా చుంకపుర వైస్-ఛాన్సలర్ డాక్టర్ పాల్సన్ మాథ్యూ గౌరవ అతిథిగా వ్యవహరించారు.ముఖ్య అతిథిగా, మేనేజింగ్ డైరెక్టర్ డా.కౌప్ మొహమ్మద్ పాల్గొన్నారు.అలెక్స్ హెన్రీ ,MD ముప్రో ముఖ్యమైన అతిథులుగా వ్యవహరించారు. గుంటూరుకు చెందిన డాక్టర్ S.U.ప్రభ ప్రిన్సిపాల్( Dr.NGPIT), శ్రీనగేష్(RVRJCCE) ఈ దస్సులో సెషన్ చైర్గా వ్యవహరించారు.ఇండియా నుండి దాదాపు 50 మంది వరకీ ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!









