ఎన్జిపీఐటీలో అంతర్జాతీయ సదస్సు..కుదిరిన ఎంవోయూ..!!
- December 09, 2024
దుబాయ్: చెన్నై, కోయంబత్తూర్ లోని డాక్టర్ ఎన్జిపి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రెండవ అంతర్జాతీయ సదస్సు జరిగింది.ఈ సందర్భంగా దుబాయ్లోని లండన్ అమెరికన్ సిటీ కాలేజ్ ఎంవోయూపై సంతకం చేసింది.ఈ సందర్భంగా చుంకపుర వైస్-ఛాన్సలర్ డాక్టర్ పాల్సన్ మాథ్యూ గౌరవ అతిథిగా వ్యవహరించారు.ముఖ్య అతిథిగా, మేనేజింగ్ డైరెక్టర్ డా.కౌప్ మొహమ్మద్ పాల్గొన్నారు.అలెక్స్ హెన్రీ ,MD ముప్రో ముఖ్యమైన అతిథులుగా వ్యవహరించారు. గుంటూరుకు చెందిన డాక్టర్ S.U.ప్రభ ప్రిన్సిపాల్( Dr.NGPIT), శ్రీనగేష్(RVRJCCE) ఈ దస్సులో సెషన్ చైర్గా వ్యవహరించారు.ఇండియా నుండి దాదాపు 50 మంది వరకీ ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి