ర్యాలీలో పాల్గొనే ప్రవాసులపై కఠిన చర్యలు: కువైట్
- December 10, 2024
కువైట్: అనుమతి లేని ఎలాంటి ర్యాలీలలో పాల్గొనే ప్రవాసులపై కఠినమైన విధానాలు తీసుకుంటామని అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) హెచ్చరించింది. అందరూ చట్టాలకు కట్టుబడి ఉండాలని కోరింది. ఇలాంటి చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతోపాటు ట్రాఫిక్ రద్దీకి దారితీయవచ్చని వెల్లడించింది. ప్రజలకు ఇబ్బంది కలిగించే అటువంటి మార్చ్లలో పాల్గొనే ప్రవాసులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఇది భద్రతా ఉపకరణాలతో సమన్వయం చేసుకోవడం, ప్రజా వ్యవస్థకు అనుగుణంగా ఉండటం, కమ్యూనిటీ భద్రతను పరిరక్షించడంలో అందరూ సహకరించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి