ర్యాలీలో పాల్గొనే ప్రవాసులపై కఠిన చర్యలు: కువైట్
- December 10, 2024
కువైట్: అనుమతి లేని ఎలాంటి ర్యాలీలలో పాల్గొనే ప్రవాసులపై కఠినమైన విధానాలు తీసుకుంటామని అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) హెచ్చరించింది. అందరూ చట్టాలకు కట్టుబడి ఉండాలని కోరింది. ఇలాంటి చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతోపాటు ట్రాఫిక్ రద్దీకి దారితీయవచ్చని వెల్లడించింది. ప్రజలకు ఇబ్బంది కలిగించే అటువంటి మార్చ్లలో పాల్గొనే ప్రవాసులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఇది భద్రతా ఉపకరణాలతో సమన్వయం చేసుకోవడం, ప్రజా వ్యవస్థకు అనుగుణంగా ఉండటం, కమ్యూనిటీ భద్రతను పరిరక్షించడంలో అందరూ సహకరించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి









