ర్యాలీలో పాల్గొనే ప్రవాసులపై కఠిన చర్యలు: కువైట్
- December 10, 2024
కువైట్: అనుమతి లేని ఎలాంటి ర్యాలీలలో పాల్గొనే ప్రవాసులపై కఠినమైన విధానాలు తీసుకుంటామని అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) హెచ్చరించింది. అందరూ చట్టాలకు కట్టుబడి ఉండాలని కోరింది. ఇలాంటి చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతోపాటు ట్రాఫిక్ రద్దీకి దారితీయవచ్చని వెల్లడించింది. ప్రజలకు ఇబ్బంది కలిగించే అటువంటి మార్చ్లలో పాల్గొనే ప్రవాసులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఇది భద్రతా ఉపకరణాలతో సమన్వయం చేసుకోవడం, ప్రజా వ్యవస్థకు అనుగుణంగా ఉండటం, కమ్యూనిటీ భద్రతను పరిరక్షించడంలో అందరూ సహకరించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







