ధోఫర్లో కుప్పకూలిన బిల్డింగ్..ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు..!!
- December 10, 2024
మస్కట్: దోఫర్ గవర్నరేట్లోని సలాలాలో ఓ భవనం కుప్పకూలింది. ఈ విషాద సంఘటనలో ఒకరు మరణించగా, ముగ్గురు వ్యక్తులకు తీవ్రమైన గాయాలైనట్టు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఒక ప్రకటనలో తెలిపింది. "డిసెంబర్ 9 తెల్లవారుజామున సలాలాలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. దోఫర్ గవర్నరేట్లోని పౌర రక్షణ, అంబులెన్స్ విభాగానికి చెందిన రెస్క్యూ బృందాలు వేగంగా స్పందించాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి." అని పేర్కొంది.
తాజా వార్తలు
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!









