ధోఫర్లో కుప్పకూలిన బిల్డింగ్..ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు..!!
- December 10, 2024
మస్కట్: దోఫర్ గవర్నరేట్లోని సలాలాలో ఓ భవనం కుప్పకూలింది. ఈ విషాద సంఘటనలో ఒకరు మరణించగా, ముగ్గురు వ్యక్తులకు తీవ్రమైన గాయాలైనట్టు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఒక ప్రకటనలో తెలిపింది. "డిసెంబర్ 9 తెల్లవారుజామున సలాలాలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. దోఫర్ గవర్నరేట్లోని పౌర రక్షణ, అంబులెన్స్ విభాగానికి చెందిన రెస్క్యూ బృందాలు వేగంగా స్పందించాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి." అని పేర్కొంది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







