ధోఫర్లో కుప్పకూలిన బిల్డింగ్..ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు..!!
- December 10, 2024
మస్కట్: దోఫర్ గవర్నరేట్లోని సలాలాలో ఓ భవనం కుప్పకూలింది. ఈ విషాద సంఘటనలో ఒకరు మరణించగా, ముగ్గురు వ్యక్తులకు తీవ్రమైన గాయాలైనట్టు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఒక ప్రకటనలో తెలిపింది. "డిసెంబర్ 9 తెల్లవారుజామున సలాలాలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. దోఫర్ గవర్నరేట్లోని పౌర రక్షణ, అంబులెన్స్ విభాగానికి చెందిన రెస్క్యూ బృందాలు వేగంగా స్పందించాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి." అని పేర్కొంది.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







