యూఏఈ పౌరుల కోసం శుభవార్త తెలిపిన హంగరీ..!!
- December 13, 2024
యూఏఈ: యూఏఈ సిటిజన్స్ ఇక నుండి(డిసెంబర్ 12నుండి) హంగేరిలోని అన్ని విమానాశ్రయాలలో ఇ-గేట్లను యాక్సెస్ చేయవచ్చని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ చర్య రెండు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను నొక్కి చెబుతుందని, సహకారాన్ని పెంపొందించడంలో వారి పరస్పర నిబద్ధతను హైలైట్ చేస్తుందని తెలిపింది. ఇది యూఏఈ వాసులకు వేగవంతమైన, మరింత సమర్థవంతమైన అనుభవాన్ని అందిస్తుందన్నారు. అంతర్జాతీయ సమాజంలో యూఏఈ ఖ్యాతీని ఇది మరింత పెంచుతుందన్నారు.
పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. డిసెంబర్ 2024 నాటికి యూఏఈ పాస్పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉంది. యూఏఈ పాస్పోర్ట్ హోల్డర్ 180 దేశాలకు ప్రయాణించవచ్చు. 127 దేశాలు వీసా-రహిత ప్రయాణాన్ని అందిస్తాయి. 47 విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు eVisa లేదా వీసాను అందిస్తాయి. 18 దేశాలలో మాత్రమే పౌరులు ముందస్తు వీసా పొందాల్సి ఉంటుంది. అలాగే ఆరు దేశాలకు ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) అవసరం అవుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
- బక్రీద్ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!









