ఒమన్లో వర్చువల్ టూర్ సర్వీస్ ప్రారంభం..!!
- December 13, 2024
మస్కట్: ఒమన్లో వర్చువల్ టూర్ సర్వీస్ ప్రారంభమైంది. జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్, గూగుల్ కంపెనీ కోసం నేషనల్ సర్వే అథారిటీ (NSA) సహకారంతో.. రవాణా, కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒమన్ సుల్తానేట్లో వర్చువల్ టూర్ ప్రాజెక్ట్ మొదటి దశను ప్రారంభించింది. రక్షణ మంత్రిత్వ శాఖ సెక్రటరీ జనరల్ డా.మహ్మద్ నాసర్ అల్ జాబీ దీనిని అధికారికంగా ప్రారంభించారు.ఒమన్ సహజ ప్రకృతి దృశ్యాలు, చారిత్రక ల్యాండ్మార్క్లు, ఆధునిక మౌలిక సదుపాయాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోక వస్తాయన్నారు.ఈ సర్వీస్ ప్రారంభంతో ఒమన్ టూరిజం పెరుగుతుందని తెలిపారు. 2025లో రెండో దశలో మరిన్ని సైట్లు, ల్యాండ్మార్క్లను చేర్చుతామని పేర్కొన్నారు.మొదటి దశలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన ఖోర్ రోరితో సహా అనేక ప్రదేశాలను వర్చువల్ ద్వారా సందర్శించవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









