ఒమన్లో వర్చువల్ టూర్ సర్వీస్ ప్రారంభం..!!
- December 13, 2024
మస్కట్: ఒమన్లో వర్చువల్ టూర్ సర్వీస్ ప్రారంభమైంది. జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్, గూగుల్ కంపెనీ కోసం నేషనల్ సర్వే అథారిటీ (NSA) సహకారంతో.. రవాణా, కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒమన్ సుల్తానేట్లో వర్చువల్ టూర్ ప్రాజెక్ట్ మొదటి దశను ప్రారంభించింది. రక్షణ మంత్రిత్వ శాఖ సెక్రటరీ జనరల్ డా.మహ్మద్ నాసర్ అల్ జాబీ దీనిని అధికారికంగా ప్రారంభించారు.ఒమన్ సహజ ప్రకృతి దృశ్యాలు, చారిత్రక ల్యాండ్మార్క్లు, ఆధునిక మౌలిక సదుపాయాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోక వస్తాయన్నారు.ఈ సర్వీస్ ప్రారంభంతో ఒమన్ టూరిజం పెరుగుతుందని తెలిపారు. 2025లో రెండో దశలో మరిన్ని సైట్లు, ల్యాండ్మార్క్లను చేర్చుతామని పేర్కొన్నారు.మొదటి దశలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన ఖోర్ రోరితో సహా అనేక ప్రదేశాలను వర్చువల్ ద్వారా సందర్శించవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







