గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్లో BD 26,000 జరిమానాలు..!!
- December 13, 2024
మనామా: ట్రావెల్ టికెట్ స్కామ్ లో నిందితులకు భారీ జరిమానా విధించారు. విదేశాలకు బంగారం తరలించిన నగల దుకాణం యజమాని, ముగ్గురు వ్యక్తులకు క్రిమినల్ కోర్టు మొత్తం BD 26,000 జరిమానా విధించింది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది.
దుకాణ యజమానికి BD 10,000 జరిమానా విధించగా, అతని ఇద్దరు సహచరులకు కలిపి BD 15,000 జరిమానా విధించారు. నాల్గవ నిందితుడికి బిడి 1,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నిందితులపై మనీలాండరింగ్, లైసెన్స్ లేని వ్యాపారం చేస్తున్నట్లు కేసులు నమోదు చేశారు. అనంతరం షాపులోని బంగారు నగలతోపాటు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ నేషనల్ సెంటర్ (FINC) జరిపిన విచారణతో స్మగ్లింగ్ రాకెట్ బయటపడింది. దుకాణం యజమాని నకిలీ ఇన్వాయిస్ల ద్వారా బంగారు ఆభరణాలను విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి