అమెరికాలో మరో తెలుగు యువతి దుర్మరణం
- December 15, 2024
అమెరికా: అమెరికాలో మరో తెలుగు యువతి దుర్మరణం చెందింది. గత శుక్రవారం అర్ధరాత్రి 3 గంటలకు సంభవించిన రోడ్డు ప్రమాదంలో సూరే నాగశ్రీ వందన పరిమళ (26) మృతి చెందారు. డేటా సైన్స్ లో మాస్టర్స్ చేయడానికి వెళ్ళారు. అమెరికా టెన్నసి స్టేట్ లో ఘటన జరిగింది. తండ్రి గణేష్ గాంధీ చౌక్ లో హోటల్ సుగుణ స్వీట్ యజమానిగా ఉన్నారు.వడ్లమూడి లారా విజ్ఞాన్ కళాశాలలో ఈసీఈ చదివారు.2022 ఆగస్టులో అమెరికా ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లారు.ఇండియాకు మృతదేహాన్ని తరలించేందుకు తానా ఏర్పాట్లు చేస్తున్నట్లు తల్లి తండ్రులు తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







