అమెరికాలో మరో తెలుగు యువతి దుర్మరణం
- December 15, 2024
అమెరికా: అమెరికాలో మరో తెలుగు యువతి దుర్మరణం చెందింది. గత శుక్రవారం అర్ధరాత్రి 3 గంటలకు సంభవించిన రోడ్డు ప్రమాదంలో సూరే నాగశ్రీ వందన పరిమళ (26) మృతి చెందారు. డేటా సైన్స్ లో మాస్టర్స్ చేయడానికి వెళ్ళారు. అమెరికా టెన్నసి స్టేట్ లో ఘటన జరిగింది. తండ్రి గణేష్ గాంధీ చౌక్ లో హోటల్ సుగుణ స్వీట్ యజమానిగా ఉన్నారు.వడ్లమూడి లారా విజ్ఞాన్ కళాశాలలో ఈసీఈ చదివారు.2022 ఆగస్టులో అమెరికా ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లారు.ఇండియాకు మృతదేహాన్ని తరలించేందుకు తానా ఏర్పాట్లు చేస్తున్నట్లు తల్లి తండ్రులు తెలిపారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









