అమెరికాలో మరో తెలుగు యువతి దుర్మరణం

- December 15, 2024 , by Maagulf
అమెరికాలో మరో తెలుగు యువతి దుర్మరణం

అమెరికా: అమెరికాలో మరో తెలుగు యువతి దుర్మరణం చెందింది. గత శుక్రవారం అర్ధరాత్రి 3 గంటలకు సంభవించిన రోడ్డు ప్రమాదంలో సూరే నాగశ్రీ వందన పరిమళ (26) మృతి చెందారు. డేటా సైన్స్ లో మాస్టర్స్ చేయడానికి వెళ్ళారు. అమెరికా టెన్నసి స్టేట్ లో ఘటన జరిగింది. తండ్రి గణేష్ గాంధీ చౌక్ లో హోటల్ సుగుణ స్వీట్ యజమానిగా ఉన్నారు.వడ్లమూడి లారా విజ్ఞాన్ కళాశాలలో ఈసీఈ చదివారు.2022 ఆగస్టులో అమెరికా ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లారు.ఇండియాకు మృతదేహాన్ని తరలించేందుకు తానా ఏర్పాట్లు చేస్తున్నట్లు తల్లి తండ్రులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com