ఫార్మాసిటీ వల్ల వేల ఉద్యోగాలు
- June 27, 2016
ఫార్మాసిటీకి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి జవదేకర్ను కోరామని, ఈ ప్రాజెక్ట్ ద్వారా వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆయన కేంద్రమంత్రి జవదేకర్ను కలిశారు. ఆదిలాబాద్ జిల్లా జిన్నారం, నిర్మల్లో మైనింగ్ కోసం అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. హైదరాబాద్లో ఎయిర్క్వాలిటీ తెలిపే డిస్ప్లే బోర్డుల ఏర్పాటుకు సదుపాయాలు కల్పించాలని కోరామని ఆయన అన్నారు. హరితహారం కార్యక్రమానికి రావాలని జవదేకర్ను ఆహ్వానించామని కేటీఆర్ తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు బీబీపాటిల్, సీతారాం నాయక్లు ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







