ఎర్ర సముద్రంలో ఐదుగురిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- December 20, 2024
జెడ్డా: మక్కా ప్రాంతంలోని జెడ్డా గవర్నరేట్లోని బోర్డర్ గార్డ్స్కు చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్లు ఎర్ర సముద్రం వద్ద ఓడ మునిగిపోయిన ఘటనలో ఐదుగురు సౌదీ పౌరులను రక్షించారు. సహాయక చర్యలు చేపట్టి వారికి అవసరమైన సహాయాన్ని అందించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్స్ సముద్ర భద్రత మార్గదర్శకాలను పాటించాలని, నౌకాయానానికి ముందు సముద్ర నౌకల భద్రతను నిర్ధారించాలని అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయాన్ని కోరుతూ మక్కా, తూర్పు ప్రావిన్స్లోని ప్రాంతాలలో ఫోన్ నంబర్లు 911.. కింగ్డమ్లోని మిగిలిన ప్రాంతాలలో 994 నంబర్ను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









