ఎర్ర సముద్రంలో ఐదుగురిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- December 20, 2024
జెడ్డా: మక్కా ప్రాంతంలోని జెడ్డా గవర్నరేట్లోని బోర్డర్ గార్డ్స్కు చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్లు ఎర్ర సముద్రం వద్ద ఓడ మునిగిపోయిన ఘటనలో ఐదుగురు సౌదీ పౌరులను రక్షించారు. సహాయక చర్యలు చేపట్టి వారికి అవసరమైన సహాయాన్ని అందించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్స్ సముద్ర భద్రత మార్గదర్శకాలను పాటించాలని, నౌకాయానానికి ముందు సముద్ర నౌకల భద్రతను నిర్ధారించాలని అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయాన్ని కోరుతూ మక్కా, తూర్పు ప్రావిన్స్లోని ప్రాంతాలలో ఫోన్ నంబర్లు 911.. కింగ్డమ్లోని మిగిలిన ప్రాంతాలలో 994 నంబర్ను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









