ఎర్ర సముద్రంలో ఐదుగురిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- December 20, 2024
జెడ్డా: మక్కా ప్రాంతంలోని జెడ్డా గవర్నరేట్లోని బోర్డర్ గార్డ్స్కు చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్లు ఎర్ర సముద్రం వద్ద ఓడ మునిగిపోయిన ఘటనలో ఐదుగురు సౌదీ పౌరులను రక్షించారు. సహాయక చర్యలు చేపట్టి వారికి అవసరమైన సహాయాన్ని అందించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్స్ సముద్ర భద్రత మార్గదర్శకాలను పాటించాలని, నౌకాయానానికి ముందు సముద్ర నౌకల భద్రతను నిర్ధారించాలని అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయాన్ని కోరుతూ మక్కా, తూర్పు ప్రావిన్స్లోని ప్రాంతాలలో ఫోన్ నంబర్లు 911.. కింగ్డమ్లోని మిగిలిన ప్రాంతాలలో 994 నంబర్ను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







