ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి..
- June 27, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో మసీదును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
రంజాన్ మాసం సందర్భంగా అబు ఘరైబ్ మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తుండగా.. ఓ వ్యక్తి తనను తాను పేల్చుకునిఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాడిలో 14 మంది మృతిచెందగా.. మరో 32 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









