తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..
- December 26, 2024
తిరుమల: తిరుమల భక్తులకు అలర్ట్. ఇవాళ తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 20 గంటల వేచి ఉంటేనే శ్రీవారి దర్శనం అవుతోంది. తిరుమల శ్రీవారి సన్నధిలో అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు.
ఇక నిన్న శ్రీవారిని తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టు మెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు. నిన్న ఒక్క రోజే 73, 301 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26, 242 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు గా నమోదు అయింది.
- తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు.
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 20 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73, 301 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 26, 242 మంది భక్తులు
- హుండి ఆదాయం 4.14 కోట్లు
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









