తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..
- December 26, 2024
తిరుమల: తిరుమల భక్తులకు అలర్ట్. ఇవాళ తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 20 గంటల వేచి ఉంటేనే శ్రీవారి దర్శనం అవుతోంది. తిరుమల శ్రీవారి సన్నధిలో అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు.
ఇక నిన్న శ్రీవారిని తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టు మెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు. నిన్న ఒక్క రోజే 73, 301 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26, 242 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు గా నమోదు అయింది.
- తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు.
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 20 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73, 301 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 26, 242 మంది భక్తులు
- హుండి ఆదాయం 4.14 కోట్లు
తాజా వార్తలు
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!









