తిరుమల భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

- December 26, 2024 , by Maagulf
తిరుమల భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

తిరుమల: తిరుమల భక్తులకు అలర్ట్‌. ఇవాళ తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 20 గంటల వేచి ఉంటేనే శ్రీవారి దర్శనం అవుతోంది. తిరుమల శ్రీవారి సన్నధిలో అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు.

ఇక నిన్న శ్రీవారిని తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టు మెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు. నిన్న ఒక్క రోజే 73, 301 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26, 242 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు గా నమోదు అయింది.

  • తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు.
  • టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 20 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73, 301 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 26, 242 మంది భక్తులు
  • హుండి ఆదాయం 4.14 కోట్లు
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com