తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..
- December 26, 2024
తిరుమల: తిరుమల భక్తులకు అలర్ట్. ఇవాళ తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 20 గంటల వేచి ఉంటేనే శ్రీవారి దర్శనం అవుతోంది. తిరుమల శ్రీవారి సన్నధిలో అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు.
ఇక నిన్న శ్రీవారిని తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టు మెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు. నిన్న ఒక్క రోజే 73, 301 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26, 242 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు గా నమోదు అయింది.
- తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు.
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 20 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73, 301 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 26, 242 మంది భక్తులు
- హుండి ఆదాయం 4.14 కోట్లు
తాజా వార్తలు
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్







