సాయి సన్నిధిలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి
- December 26, 2024
షిరిడి: త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి కుటుంబ సభ్యులతో శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు.అలాగే ఆయన సమాధి వద్ద పూలమాలలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
దర్శనానంతరం శ్రీ సాయిబాబా సంస్థాన్ తరపున ముఖ్య కార్యనిర్వహణాధికారి బాలాసాహెబ్ కొలేకర్ ఆయనకు శాలువా వేసి సత్కరించారు అనంతరం బాబా వారి తీర్థప్రసాదాలు, శ్రీ సాయిమూర్తిని అందజేశారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









