హాస్పిటాలిటీ సంస్థలకు పర్యాటక మంత్రిత్వ శాఖ వార్నింగ్..!!
- December 30, 2024
రియాద్: సౌదీ అరేబియా పర్యాటక మంత్రిత్వ శాఖ అన్ని హాస్పిటాలిటీ సంస్థలు, వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనే ముందు తమ లైసెన్స్లను పొందాలని లేదా పునరుద్ధరించుకోవాలని కోరింది. తప్పు చేసిన సంస్థలపై SR1 మిలియన్ వరకు జరిమానాలు విధించడంతోపాటు వాటిని సీజ్ చేసి, భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.
అన్ని ట్రావెల్,టూరిజం సర్వీస్ ప్రొవైడర్లు, అంతర్జాతీయ బుకింగ్ ప్లాట్ఫారమ్లు వారి జాబితాల నుండి లైసెన్స్ లేని లేదా అనధికారిక హాస్పిటాలిటీ సంస్థలను వెంటనే తొలగించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. జనవరి 1నుండి ప్రారంభించి, మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన వర్గీకరణకు అనుగుణంగా ప్రదర్శించబడేవి ఉండేలా ప్లాట్ఫారమ్లు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి.యూనిఫైడ్ టూరిజం సెంటర్ నంబర్ 930 ద్వారా హాస్పిటాలిటీ సేవలకు సంబంధించిన ఉల్లంఘలను ఫిర్యాదు చేయాలని వినియోగదారులను కోరింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్









