కాంట్రాక్ట్ ఉద్యోగి తొలగింపు..లేబర్ కోర్టు సీరియస్..7వేల దినార్లు పరిహారం..!!
- December 30, 2024
మనామా: ఉద్యోగంలో చేరిన మూడు నెలలకే ఉద్యోగం నుండి తొలగించిన కార్మికునికి అనుకూలంగా హై లేబర్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో క్లీనింగ్ సప్లైస్ కంపెనీని తప్పుపట్టింది. వెంటనే తొలగించిన ఉద్యోగికి 7,000 దినార్లు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే కోర్టు ఖర్చులు, చట్టపరమైన రుసుములు అందజేయడంతోపాటు సదరు ఉద్యోగికి ఎక్సిపిరియెన్స్ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది. మే 1, 2024న కంపెనీలో రెండేళ్ల కాంట్రాక్ట్తో ఉద్యోగంలో చేరాడు. మూడు నెలల తర్వాత, కంపెనీ కారణం లేకుండా అతడిని ఉద్యోగం నుండి తొలగించింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









