కాంట్రాక్ట్ ఉద్యోగి తొలగింపు..లేబర్ కోర్టు సీరియస్..7వేల దినార్లు పరిహారం..!!
- December 30, 2024
మనామా: ఉద్యోగంలో చేరిన మూడు నెలలకే ఉద్యోగం నుండి తొలగించిన కార్మికునికి అనుకూలంగా హై లేబర్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో క్లీనింగ్ సప్లైస్ కంపెనీని తప్పుపట్టింది. వెంటనే తొలగించిన ఉద్యోగికి 7,000 దినార్లు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే కోర్టు ఖర్చులు, చట్టపరమైన రుసుములు అందజేయడంతోపాటు సదరు ఉద్యోగికి ఎక్సిపిరియెన్స్ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది. మే 1, 2024న కంపెనీలో రెండేళ్ల కాంట్రాక్ట్తో ఉద్యోగంలో చేరాడు. మూడు నెలల తర్వాత, కంపెనీ కారణం లేకుండా అతడిని ఉద్యోగం నుండి తొలగించింది.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







