న్యూ ఇయర్ సెలవులు..కువైట్ విమానాశ్రయంలో భారీ రద్దీ..!!
- January 03, 2025
కువైట్: కువైట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. జనవరి 1 నుండి 4వరకు న్యూ ఇయర్ సెలవుల కాలంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మొత్తం 150,404 మంది ప్రయాణీకులు ప్రయాణించే అవకాశం ఉందని ప్రకటించింది. మొత్తం విమానాల సంఖ్య 1,159గా అంచనా వేశారు. 150,404 మంది ప్రయాణీకులలో 71,324 మంది బయలుదేరుతారని, 79,080 మంది వస్తారని వెల్లడించారు. విమానాశ్రయంలోని అత్యంత రద్దీగా ఉండే టెర్మినల్స్ పరంగా చూస్తే.. 64,673 మంది ప్రయాణికులతో టెర్మినల్ 1, ఆ తర్వాత టెర్మినల్ 5 (48,130 మంది ప్రయాణికులు), టెర్మినల్ 4 (37,601 మంది ప్రయాణికులు) ఉన్నారు. దుబాయ్, జెద్దా, కైరో, దోహా, ఇస్తాంబుల్లు ప్రయాణికులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశాలుగా నిలిచాయి.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









