న్యూ ఇయర్ సెలవులు..కువైట్ విమానాశ్రయంలో భారీ రద్దీ..!!
- January 03, 2025
కువైట్: కువైట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. జనవరి 1 నుండి 4వరకు న్యూ ఇయర్ సెలవుల కాలంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మొత్తం 150,404 మంది ప్రయాణీకులు ప్రయాణించే అవకాశం ఉందని ప్రకటించింది. మొత్తం విమానాల సంఖ్య 1,159గా అంచనా వేశారు. 150,404 మంది ప్రయాణీకులలో 71,324 మంది బయలుదేరుతారని, 79,080 మంది వస్తారని వెల్లడించారు. విమానాశ్రయంలోని అత్యంత రద్దీగా ఉండే టెర్మినల్స్ పరంగా చూస్తే.. 64,673 మంది ప్రయాణికులతో టెర్మినల్ 1, ఆ తర్వాత టెర్మినల్ 5 (48,130 మంది ప్రయాణికులు), టెర్మినల్ 4 (37,601 మంది ప్రయాణికులు) ఉన్నారు. దుబాయ్, జెద్దా, కైరో, దోహా, ఇస్తాంబుల్లు ప్రయాణికులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశాలుగా నిలిచాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







