ఇందునయన కు వంశీ గ్లోబల్ మ్యూజిక్ అవా
- January 03, 2025
హైదరాబాద్: తెలుగు తమిళ కన్నడ హిందీ మలయాళ భాషల్లో సులువు గా గానం చేయటంలో ప్రతిభావంతురాలు ఇందు నయన అని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు ప్రశంసించారు శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై వంశీ ఇంటర్నేషనల్ (ఇండియా) ఆధ్వర్యంలో భారతీయ సినీ సంగీతానికి పట్టాభిషేకం పేరిట ప్రముఖ గాయకుడు వై.ఎస్ రామ కృష్ణ నిర్వహణలో ఇందు నయన దక్షిణ భారత భాషా సినిమాలతో పాటు హిందీ పాటలను పాడి ప్రేక్షకులు ప్రశంసలు అందుకున్నారు అనంతరం వంశీ రామ రాజు శాలువా తో ఇందు నయన ను సత్కరించి వంశీ గ్లోబల్ మ్యూజిక్ అవార్డ్ ను బహుకరించి అరుదైన గాయని అని అభివర్ణించారు వేదిక పై శైలజ సుంకరపల్లి వై.ఎస్ రామ కృష్ణ వ్యాఖ్యాత సుధా మయి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అల్ జజర్లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్లో పేమెంట్స్..!!









