ఇందునయన కు వంశీ గ్లోబల్ మ్యూజిక్ అవా
- January 03, 2025
హైదరాబాద్: తెలుగు తమిళ కన్నడ హిందీ మలయాళ భాషల్లో సులువు గా గానం చేయటంలో ప్రతిభావంతురాలు ఇందు నయన అని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు ప్రశంసించారు శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై వంశీ ఇంటర్నేషనల్ (ఇండియా) ఆధ్వర్యంలో భారతీయ సినీ సంగీతానికి పట్టాభిషేకం పేరిట ప్రముఖ గాయకుడు వై.ఎస్ రామ కృష్ణ నిర్వహణలో ఇందు నయన దక్షిణ భారత భాషా సినిమాలతో పాటు హిందీ పాటలను పాడి ప్రేక్షకులు ప్రశంసలు అందుకున్నారు అనంతరం వంశీ రామ రాజు శాలువా తో ఇందు నయన ను సత్కరించి వంశీ గ్లోబల్ మ్యూజిక్ అవార్డ్ ను బహుకరించి అరుదైన గాయని అని అభివర్ణించారు వేదిక పై శైలజ సుంకరపల్లి వై.ఎస్ రామ కృష్ణ వ్యాఖ్యాత సుధా మయి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







