ఇందునయన కు వంశీ గ్లోబల్ మ్యూజిక్ అవా
- January 03, 2025
హైదరాబాద్: తెలుగు తమిళ కన్నడ హిందీ మలయాళ భాషల్లో సులువు గా గానం చేయటంలో ప్రతిభావంతురాలు ఇందు నయన అని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు ప్రశంసించారు శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై వంశీ ఇంటర్నేషనల్ (ఇండియా) ఆధ్వర్యంలో భారతీయ సినీ సంగీతానికి పట్టాభిషేకం పేరిట ప్రముఖ గాయకుడు వై.ఎస్ రామ కృష్ణ నిర్వహణలో ఇందు నయన దక్షిణ భారత భాషా సినిమాలతో పాటు హిందీ పాటలను పాడి ప్రేక్షకులు ప్రశంసలు అందుకున్నారు అనంతరం వంశీ రామ రాజు శాలువా తో ఇందు నయన ను సత్కరించి వంశీ గ్లోబల్ మ్యూజిక్ అవార్డ్ ను బహుకరించి అరుదైన గాయని అని అభివర్ణించారు వేదిక పై శైలజ సుంకరపల్లి వై.ఎస్ రామ కృష్ణ వ్యాఖ్యాత సుధా మయి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









