ఇందునయన కు వంశీ గ్లోబల్ మ్యూజిక్ అవా
- January 03, 2025
హైదరాబాద్: తెలుగు తమిళ కన్నడ హిందీ మలయాళ భాషల్లో సులువు గా గానం చేయటంలో ప్రతిభావంతురాలు ఇందు నయన అని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు ప్రశంసించారు శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై వంశీ ఇంటర్నేషనల్ (ఇండియా) ఆధ్వర్యంలో భారతీయ సినీ సంగీతానికి పట్టాభిషేకం పేరిట ప్రముఖ గాయకుడు వై.ఎస్ రామ కృష్ణ నిర్వహణలో ఇందు నయన దక్షిణ భారత భాషా సినిమాలతో పాటు హిందీ పాటలను పాడి ప్రేక్షకులు ప్రశంసలు అందుకున్నారు అనంతరం వంశీ రామ రాజు శాలువా తో ఇందు నయన ను సత్కరించి వంశీ గ్లోబల్ మ్యూజిక్ అవార్డ్ ను బహుకరించి అరుదైన గాయని అని అభివర్ణించారు వేదిక పై శైలజ సుంకరపల్లి వై.ఎస్ రామ కృష్ణ వ్యాఖ్యాత సుధా మయి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో 11 ఎక్స్ఛేంజ్ కంపెనీలపై తాత్కాలిక సస్పెన్షన్..!!
- గల్ఫ్లో సైబర్ దాడులు.. యూఏఈ, సౌదీ అరేబియాపైనే 50 శాతం..!!
- ఫిషింగ్, ఫేక్ మెసేజులపై ఖతార్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్..!!
- ఒమన్లో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనదారులకు కీలక హెచ్చరిక..!!
- AI వినియోగంపై అరబ్ దేశాలకు కీలక సూచనలు..!!
- సౌదీ నేషనల్ డే వేడుకలు.. జెడ్డా నుంచి అల్ ఖోబర్ వరకు వైమానిక విన్యాసాలు..!!
- సౌదీ అరేబియాకు యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
- దుగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
- అక్టోబర్ 7న తిరిగి తెరుచుకోనున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!







