మూతపడ్డ ప్రసిద్ధ జైస్ అడ్వెంచర్ పార్క్..!!
- January 03, 2025
యూఏఈ: రస్ అల్ ఖైమాలో ప్రసిద్ధ జైస్ అడ్వెంచర్ తాత్కాలికంగా మూతపడ్డది. ప్రస్తుతం పునఃప్రారంభ తేదీని నిర్ణయించలేదని జైస్ అడ్వెంచర్ పార్క్ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. పార్కులోని పొడవైన టోబోగాన్ రైడ్ వారం నుండి పనిచేయడం లేదు. అయితే, మూసివేతకు ఖచ్చితమైన కారణాన్ని చెప్పకపోయినా.. నిర్వహణ పనుల కోసమే పార్కును మూసివేసినట్లు తెలుస్తోంది. యూఏఈలోని ఎత్తైన పర్వతమైన రస్ అల్ ఖైమా జెబెల్ జైస్ యొక్క అడ్వెంచర్ కాంప్లెక్స్లో జైస్ స్లెడర్ ఎనిమిది సవారీలు ప్రధాన ఆకర్షణలలో ఒకటి. అదే పరిసరాల్లో థ్రిల్ కోరుకునేవారు హైకింగ్కు వెళ్లవచ్చు లేదా ప్రపంచంలోనే అతి పొడవైన జిప్లైన్ని ప్రయత్నించవచ్చు. 2022లో ప్రారంభించినప్పటి నుండి జైస్ స్లెడర్ ప్రసిద్ధ రైడ్ గా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







