దుబాయ్ లో భార్యపై దాడి.. వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- January 05, 2025
దుబాయ్: దుబాయ్లో భార్యపై దాడి చేసినందుకు ఒక వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష, తర్వాత బహిష్కరణ విధించబడింది. ఈ దాడిలో ఆమె చేయి విరిగి మూడు శాతం శాశ్వత వైకల్యానికి గురైంది. ఈ సంఘటన జూలై 1, 2023న జరిగింది. ఆసియన్ జాతీయతకు చెందిన దంపతులు ఇద్దరూ షేక్ జాయెద్ రోడ్డు మీదుగా వెళ్తుండగా, కారు లోపల వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ పెరగడంతో భర్త తన భార్యపై దాడి చేశు. బాధితురాలు జులై 5, 2023న తన భర్త తనపై ఎలా దాడి చేశాడో వివరిస్తూ బర్ దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్టోబర్, నవంబర్లలో నిర్వహించిన ఫోరెన్సిక్ పరీక్షలు ఆమె వాదనలకు మద్దతుగా నిలిచాయి. ప్రతివాది తీర్పుపై అప్పీల్ చేసారు. అప్పీల్ కోర్టులో మొదటి విచారణ జనవరి 13న జరుగుతుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







