రస్అల్ ఖైమా ప్రమాదంలో ఇద్దరు బాలికలు మృతి..!!
- January 13, 2025
యూఏఈ: రస్అల్ ఖైమాలో మోటార్సైకిల్ ప్రమాదంలో ఇద్దరు బాలికలు మృతి చెందారు. శనివారం రస్ అల్ ఖైమాలో వారి మోటార్సైకిల్ను కారు వెనుకనుండి ఢీకొట్టింది. మృతిచెందిన బాలికల వయస్సు 14, 15 సంవత్సరాలని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
యూఏఈలో ఘోరమైన ప్రమాదాలకు ప్రధాన కారణాలలో పరధ్యానంగా డ్రైవింగ్ ఒకటి. దేశంలోని మొత్తం రోడ్డు మరణాలలో 25 శాతంగా ఉంది. ట్రాఫిక్ ఉల్లంఘనకు 800 దిర్హామ్ జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించబడతాయి.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







