రస్అల్ ఖైమా ప్రమాదంలో ఇద్దరు బాలికలు మృతి..!!
- January 13, 2025
యూఏఈ: రస్అల్ ఖైమాలో మోటార్సైకిల్ ప్రమాదంలో ఇద్దరు బాలికలు మృతి చెందారు. శనివారం రస్ అల్ ఖైమాలో వారి మోటార్సైకిల్ను కారు వెనుకనుండి ఢీకొట్టింది. మృతిచెందిన బాలికల వయస్సు 14, 15 సంవత్సరాలని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
యూఏఈలో ఘోరమైన ప్రమాదాలకు ప్రధాన కారణాలలో పరధ్యానంగా డ్రైవింగ్ ఒకటి. దేశంలోని మొత్తం రోడ్డు మరణాలలో 25 శాతంగా ఉంది. ట్రాఫిక్ ఉల్లంఘనకు 800 దిర్హామ్ జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించబడతాయి.
తాజా వార్తలు
- IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
- ఎడిసన్లో 'NATS'-సాయి దత్త పీఠం ఉచిత వైద్య శిబిరం ప్రవాసుల నుండి విశేష స్పందన
- ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు









