రస్అల్ ఖైమా ప్రమాదంలో ఇద్దరు బాలికలు మృతి..!!
- January 13, 2025
యూఏఈ: రస్అల్ ఖైమాలో మోటార్సైకిల్ ప్రమాదంలో ఇద్దరు బాలికలు మృతి చెందారు. శనివారం రస్ అల్ ఖైమాలో వారి మోటార్సైకిల్ను కారు వెనుకనుండి ఢీకొట్టింది. మృతిచెందిన బాలికల వయస్సు 14, 15 సంవత్సరాలని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
యూఏఈలో ఘోరమైన ప్రమాదాలకు ప్రధాన కారణాలలో పరధ్యానంగా డ్రైవింగ్ ఒకటి. దేశంలోని మొత్తం రోడ్డు మరణాలలో 25 శాతంగా ఉంది. ట్రాఫిక్ ఉల్లంఘనకు 800 దిర్హామ్ జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించబడతాయి.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









