రస్అల్ ఖైమా ప్రమాదంలో ఇద్దరు బాలికలు మృతి..!!
- January 13, 2025
యూఏఈ: రస్అల్ ఖైమాలో మోటార్సైకిల్ ప్రమాదంలో ఇద్దరు బాలికలు మృతి చెందారు. శనివారం రస్ అల్ ఖైమాలో వారి మోటార్సైకిల్ను కారు వెనుకనుండి ఢీకొట్టింది. మృతిచెందిన బాలికల వయస్సు 14, 15 సంవత్సరాలని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
యూఏఈలో ఘోరమైన ప్రమాదాలకు ప్రధాన కారణాలలో పరధ్యానంగా డ్రైవింగ్ ఒకటి. దేశంలోని మొత్తం రోడ్డు మరణాలలో 25 శాతంగా ఉంది. ట్రాఫిక్ ఉల్లంఘనకు 800 దిర్హామ్ జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించబడతాయి.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







