HM సుల్తాన్, బహ్రెయిన్ రాజు భేటీ.. కీలక అంశాలపై చర్చలు..!!
- January 15, 2025
మస్కట్: బహ్రెయిన్ హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ , కింగ్ హమద్ బిన్ ఇస్సా అల్ ఖలీఫా అల్ అలమ్ ప్యాలెస్లో అధికారిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సెషన్ రెండు దేశాల మధ్య లోతైన సంబంధాలను, రెండు ప్రజల ప్రయోజనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలలో వాటిని ప్రోత్సహించే మార్గాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై కూడా చర్చలు జరిపారు. చర్చల్లో ఇరుదేశాలకు చెందిన మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!









