HM సుల్తాన్, బహ్రెయిన్ రాజు భేటీ.. కీలక అంశాలపై చర్చలు..!!
- January 15, 2025
మస్కట్: బహ్రెయిన్ హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ , కింగ్ హమద్ బిన్ ఇస్సా అల్ ఖలీఫా అల్ అలమ్ ప్యాలెస్లో అధికారిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సెషన్ రెండు దేశాల మధ్య లోతైన సంబంధాలను, రెండు ప్రజల ప్రయోజనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలలో వాటిని ప్రోత్సహించే మార్గాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై కూడా చర్చలు జరిపారు. చర్చల్లో ఇరుదేశాలకు చెందిన మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు
- గూగుల్కు రూ.30 లక్షల జరిమానా..హైకోర్టు కీలక తీర్పు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!
- నార్త్ అల్ బతినాలో ఆర్థోడాంటిక్ క్లినిక్ సీజ్..!!
- 20వేల డాలర్ల నగదు, గోల్డ్ ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్న ప్రయాణికురాలు..!!









