HM సుల్తాన్, బహ్రెయిన్ రాజు భేటీ.. కీలక అంశాలపై చర్చలు..!!
- January 15, 2025
మస్కట్: బహ్రెయిన్ హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ , కింగ్ హమద్ బిన్ ఇస్సా అల్ ఖలీఫా అల్ అలమ్ ప్యాలెస్లో అధికారిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సెషన్ రెండు దేశాల మధ్య లోతైన సంబంధాలను, రెండు ప్రజల ప్రయోజనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలలో వాటిని ప్రోత్సహించే మార్గాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై కూడా చర్చలు జరిపారు. చర్చల్లో ఇరుదేశాలకు చెందిన మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







