యూఏఈలో నీరు, విద్యుత్ పై టారిఫ్ పెంపు..క్లారిటీ..!!
- January 16, 2025
యూఏఈ: నీరు, ఇంధన వినియోగాన్ని ఆదా చేయడానికి వాటి వినియోగంపై టారిఫ్ లను అవసరం ఉండదని యూఏఈ ఇంధన మంత్రిత్వ శాఖ అధికారితెలిపారు. “గత మూడు సంవత్సరాలలో ఇంధన ఆదాను పాటించాము. కాబట్టి టారిఫ్ లను పెంచడం వంటి దూకుడు చర్యలు అవసరం లేదు.” అని ఇంధన మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలో నిర్వహణ డైరెక్టర్ మౌజా అల్ నీమి అన్నారు. భవనాలు, పరికరాల పునరుద్ధరణ ఆ తగ్గింపుకు దోహదపడిందని తెలిపారు. మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ప్రణాళికలు ఇది కొనసాగుతాయని పేర్కొన్నారు.
2050 నాటికి యూఏఈ రోడ్లపై నడిచే అన్ని వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు (ఇవిలు) 50 శాతం ఉండేలా మంత్రిత్వ శాఖ దృష్టి సారించిందన్నారు. ప్రస్తుతం, యూఏఈలోని అన్ని వాహనాలలో ఎలక్ట్రిక్ వాహనాలు 3 శాతంగా ఉన్నాయి. ఉత్తర ఎమిరేట్స్లో నెట్వర్క్ పునరావాసం కోసం దాదాపు అర బిలియన్ దిర్హామ్ల విలువైన ప్రధాన ఇంధన, నీటి సంరక్షణ ప్రాజెక్టులను ఎతిహాద్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ (ఎతిహాద్డబ్ల్యుఇ) ఆవిష్కరించిన సందర్భంగా అల్ నీమి వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్లో మాట్లాడారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







