కువైట్ లో 'బయోమెట్రిక్'కు దూరంగా 150,000 మంది ప్రవాసులు..!!
- January 16, 2025
కువైట్: సుమారు 150,000 మంది ప్రవాసులు ఇంకా తమ బయోమెట్రిక్ వేలిముద్రను నమోదు చేసుకోలేదని, బయోమెట్రిక్ తీసుకోని పౌరుల సంఖ్య 16,000 కు, అక్రమ నివాసితుల సంఖ్య 70,000 కు చేరుకుందని అధికారులు వెల్లడించారు. 6 గవర్నరేట్లలో ఉన్న కేంద్రాలు ఇప్పటికీ పౌరులు, నివాసితులు బయోమెట్రిక్ కోసం నమోదు చేసుకుంటున్నారు. కువైట్లోకి ప్రవేశించే వారందరికీ సురక్షితమైన ఎలక్ట్రానిక్ సమాచార బ్యాంకును ఏర్పాటు చేయడంతో పాటు, భద్రతను కాపాడుకోవడానికి, పాస్పోర్ట్ ఫోర్జరీని తొలగించడానికి, వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేయడానికి మరియు నేరాలకు పాల్పడేవారిని గుర్తించడంలో సహాయపడటానికి బయోమెట్రిక్ వేలిముద్రలను సేకరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







