ఒమన్, బహ్రెయిన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ సభ్యులతో బహ్రెయిన్ రాజు సమావేశం..!!
- January 16, 2025
మస్కట్: బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇస్సా అల్ ఖలీఫా.. మస్కట్లోని అల్ ఆలం ప్యాలెస్ గెస్ట్ హౌస్లో ఒమన్ - బహ్రెయిన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యులతో (ఒమన్-బహ్రెయిన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు సభ్యులు) సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య వాణిజ్యాన్నిపెంచడం, తదితర అంశాలపై చర్చించారు. రెండు దేశాల ప్రైవేట్ రంగ కంపెనీలకు అవకాశాలను సృష్టించడం ద్వారా ద్వైపాక్షిక పెట్టుబడులను పెంచే చర్యలను కవర్ చేసే కంపెనీ లక్ష్యాలను సాధించడానికి తీసుకున్న చర్యల పట్ల కింగ్ హమద్ సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు దేశాల దార్శనికతలకు అనుగుణంగా, ముఖ్యంగా ఆహార భద్రత, లాజిస్టిక్స్ రంగాలలో OMR10 మిలియన్ల పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పెట్టుబడి ప్రాజెక్టులను అమలు చేయడానికి ప్రైవేట్ రంగం ఉపయోగించుకోగల అందుబాటులో ఉన్న అవకాశాలను సమావేశంలో సమీక్షించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







