ఓనర్ ఇంట్లో పనిమనిషి చోరీ.. ట్రావెల్ బ్యాన్..!!
- January 19, 2025
కువైట్ సిటీ: కువైట్లోని ఓ సిటిజన్ అహ్మదీ గవర్నరేట్లోని పోలీస్ స్టేషన్లో తన ఇంట్లో పనిచేసే వ్యక్తిపై ఫిర్యాదు చేశాడు. అతడి భార్య ఉదయం పనిమనిషి తప్పిపోయిందని, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం ఇంటిని చెక్ చేయగా పనిమనిషి మొబైల్ ఫోన్, అనేక విద్యుత్ ఉపకరణాలను దొంగిలించినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు ఆమె దేశం విడిచి వెళ్లకుండా ప్రయాణ నిషేధం విధించారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







