బాధితుడికి అండగా కోర్టు.. BD4,500 పరిహారం..!!
- January 24, 2025
మనామా: ట్రాఫిక్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి హై సివిల్ కోర్ట్ అండగా నిలిచింది. పరిహారంగా బిడి 4,500 జమ చేయాలని అదేశించింది. ఈ కేసులో ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను దిగువ క్రిమినల్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ సంఘటన జనవరి 2023లో సాయంత్రం 4:40 గంటలకు జరిగింది. బాధితుడు రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టింది. అతను ఫ్రాక్చర్డ్ పెల్విస్తో బాధపడ్డాడు. అతని వైకల్యం 22 శాతంగా డాక్టర్లు అంచనా వేశారు.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







