బాధితుడికి అండగా కోర్టు.. BD4,500 పరిహారం..!!
- January 24, 2025
మనామా: ట్రాఫిక్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి హై సివిల్ కోర్ట్ అండగా నిలిచింది. పరిహారంగా బిడి 4,500 జమ చేయాలని అదేశించింది. ఈ కేసులో ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను దిగువ క్రిమినల్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ సంఘటన జనవరి 2023లో సాయంత్రం 4:40 గంటలకు జరిగింది. బాధితుడు రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టింది. అతను ఫ్రాక్చర్డ్ పెల్విస్తో బాధపడ్డాడు. అతని వైకల్యం 22 శాతంగా డాక్టర్లు అంచనా వేశారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







