హైద్రాబాద్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను పట్టుకున్న పోలీసులు
- June 30, 2016
నగరంలో ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు హైదరాబాద్ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు సంయుక్తంగా నిన్న విస్తృతంగా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో భాగంగా పదకొండు మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిన ఎన్ఐఏ అధికారులు ఐదుగురిని ఐసిస్ ఉగ్రవాదులుగా తేల్చారు. వీరిని అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. మరో ఆరుగురిని తమ అదుపులోనే ఉంచుకున్నారు. ఈమేరకు ఇవాళ ఐదుగురు నిందితులను కోర్టులో హాజరుపరుచనున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరనున్నారు. అదుపులో ఉన్న ఒకరిని తర్వాత విడిచిపెట్టారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







