మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ జరీమానాలు
- June 30, 2016
రంజాన్ సందర్భంగా వినియోగదారుల్ని మోసం చేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు ఔట్ లెట్స్పై చర్యలు చేపట్టింది మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ. ఈద్ సందర్భంగా బట్టలు, పెర్ఫ్యూమ్స్, డ్రెస్ మేకర్స్, టైలర్స్, జ్యుయెలరీ మరియు గోల్డ్, ఫుడ్ ఔట్లెట్స్, రెస్టారెంట్స్, హోటల్స్, బ్యూటీ సెలూన్స్, బార్బర్ షాప్స్ వంటి సుమారు 1800 షాప్లతో తోపాటు కమర్షియల్ ప్లేసెస్, మార్కెట్స్లో తనిఖీలు జరిగాయి. గడువు తీరిన ఆహార పదార్థాలు, నిర్ధారిత ధర కన్నా అదనంగా అమ్మకాలు జరుపుతున్నవారు, ధరల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నవారిని తనిఖీల సందర్భంగా ఎక్కువగా గుర్తించారు. 3000 ఖతార్ రియాల్స్ నుంచి 1 మిలియన్ ఖతార్ రియాల్స్ వరకూ వీరిపై జరీమానాలు విధిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







