ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. యూఏఈ మ్యాచ్ టిక్కెట్ల సేల్స్ ప్రారంభం..
- February 03, 2025
యూఏఈ: ఐసిసి పురుషుల చాంపియన్స్ ట్రోఫీ 2025 మూడు-గ్రూప్ స్టేజ్ ఇండియా మ్యాచ్ లు, దుబాయ్ లో జరుగుతున్న సెమీ-ఫైనల్ 1 టిక్కెట్ల విక్రయాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జనరల్ స్టాండ్ టిక్కెట్ ధరలు 125 దిర్హామ్ల నుండి ప్రారంభమవుతాయి.ఆన్లైన్లో (https://www.iccchampionstrophy.com/tickets) టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.అలాగే కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరుగుతున్న 10 మ్యాచ్ ల టిక్కెట్లను కూడా ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.ఇక ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ (మార్చి 9) టిక్కెట్లు దుబాయ్ లో మొదటి సెమీ-ఫైనల్ ముగిసిన తర్వాత కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.రెండు వారాల పాటు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు 19 రోజుల్లో 15 మ్యాచ్ లు ఆడతాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో 17 ట్రావెల్, ఎయిర్ కార్గొ ఏజెన్సీలు సీజ్..!!
- మాదక ద్రవ్యాల రవాణా పై ఒమన్ పోలీసులు ఉక్కుపాదం..!!
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..







