ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. యూఏఈ మ్యాచ్ టిక్కెట్ల సేల్స్ ప్రారంభం..
- February 03, 2025
యూఏఈ: ఐసిసి పురుషుల చాంపియన్స్ ట్రోఫీ 2025 మూడు-గ్రూప్ స్టేజ్ ఇండియా మ్యాచ్ లు, దుబాయ్ లో జరుగుతున్న సెమీ-ఫైనల్ 1 టిక్కెట్ల విక్రయాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జనరల్ స్టాండ్ టిక్కెట్ ధరలు 125 దిర్హామ్ల నుండి ప్రారంభమవుతాయి.ఆన్లైన్లో (https://www.iccchampionstrophy.com/tickets) టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.అలాగే కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరుగుతున్న 10 మ్యాచ్ ల టిక్కెట్లను కూడా ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.ఇక ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ (మార్చి 9) టిక్కెట్లు దుబాయ్ లో మొదటి సెమీ-ఫైనల్ ముగిసిన తర్వాత కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.రెండు వారాల పాటు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు 19 రోజుల్లో 15 మ్యాచ్ లు ఆడతాయి.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







