ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. యూఏఈ మ్యాచ్ టిక్కెట్ల సేల్స్ ప్రారంభం..
- February 03, 2025
యూఏఈ: ఐసిసి పురుషుల చాంపియన్స్ ట్రోఫీ 2025 మూడు-గ్రూప్ స్టేజ్ ఇండియా మ్యాచ్ లు, దుబాయ్ లో జరుగుతున్న సెమీ-ఫైనల్ 1 టిక్కెట్ల విక్రయాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జనరల్ స్టాండ్ టిక్కెట్ ధరలు 125 దిర్హామ్ల నుండి ప్రారంభమవుతాయి.ఆన్లైన్లో (https://www.iccchampionstrophy.com/tickets) టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.అలాగే కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరుగుతున్న 10 మ్యాచ్ ల టిక్కెట్లను కూడా ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.ఇక ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ (మార్చి 9) టిక్కెట్లు దుబాయ్ లో మొదటి సెమీ-ఫైనల్ ముగిసిన తర్వాత కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.రెండు వారాల పాటు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు 19 రోజుల్లో 15 మ్యాచ్ లు ఆడతాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







