ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. యూఏఈ మ్యాచ్ టిక్కెట్ల సేల్స్ ప్రారంభం..
- February 03, 2025
యూఏఈ: ఐసిసి పురుషుల చాంపియన్స్ ట్రోఫీ 2025 మూడు-గ్రూప్ స్టేజ్ ఇండియా మ్యాచ్ లు, దుబాయ్ లో జరుగుతున్న సెమీ-ఫైనల్ 1 టిక్కెట్ల విక్రయాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జనరల్ స్టాండ్ టిక్కెట్ ధరలు 125 దిర్హామ్ల నుండి ప్రారంభమవుతాయి.ఆన్లైన్లో (https://www.iccchampionstrophy.com/tickets) టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.అలాగే కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరుగుతున్న 10 మ్యాచ్ ల టిక్కెట్లను కూడా ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.ఇక ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ (మార్చి 9) టిక్కెట్లు దుబాయ్ లో మొదటి సెమీ-ఫైనల్ ముగిసిన తర్వాత కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.రెండు వారాల పాటు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు 19 రోజుల్లో 15 మ్యాచ్ లు ఆడతాయి.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







