కొత్త 'ఎన్నికల చట్టం మరింత సమర్థవంతం
- July 01, 2016
కొత్త 'ఎన్నికల చట్టం మరింత సమర్థవంతంగా రూపుదిద్దుకోనుంది. మతం పట్ల అవమానకరమైన తీరులో , అమీర్ పై వివాదాస్పద రీతిగా మాట్లాడిన దోషులకు మరియు పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేని విధంగా సవరణలు అధికారిక గెజిట్లో చేయబడ్డాయి. అల్ కువైట్ అల్ యుం గురువారం ప్రచురణ తర్వాత అమలులోకి వచ్చేయి. గత వారం అమీర్ చట్టంపై సంతకం చేసిన తర్వాత కేబినెట్ భారీ మెజారిటీతో నేషనల్ అసెంబ్లీ చే ఆమోదం పొందింది.శక్తివంతమైన అల్లాహ్ ప్రవక్తలను మరియు అమీర్ ని అవమానకరమైన తీరులో ప్రవర్తించిన న్యాయస్థానం క్రమంలో మోపబడిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేదిస్తూ సవరణలు చేయబడ్డాయి. ఈ నిషేధం తర్వాత డజన్ల కొద్ది ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు అమీర్ ని అవమానించినందుకు, ఆయన అధికారాన్ని తగ్గించినందుకు జైలు శిక్షలు పడనున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఒక ప్రముఖ ప్రతిపక్ష నాయకుడు మాజీ ఎంపీ ముస్సలాం అల్ బర్రాక్ ఒక బహిరంగ సభలో అమీర్ పై అవమానకరంగా మాట్లాడేరు.అదేవిధంగా మరో ముగ్గురు మాజీ ప్రతిపక్ష ఎంపీలు, ఖలేద్ అల్ తాహోస్ , ఫలాహ్ అల్ సావాఘ్ మరియు బాడెర్ అల్ బహుం నిషేధంకు గురయ్యే ప్రభావితం చేస్తుంది. వారు అమీర్ అవమానకరంగా విమర్శించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







