కొత్త 'ఎన్నికల చట్టం మరింత సమర్థవంతం
- July 01, 2016కొత్త 'ఎన్నికల చట్టం మరింత సమర్థవంతంగా రూపుదిద్దుకోనుంది. మతం పట్ల అవమానకరమైన తీరులో , అమీర్ పై వివాదాస్పద రీతిగా మాట్లాడిన దోషులకు మరియు పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేని విధంగా సవరణలు అధికారిక గెజిట్లో చేయబడ్డాయి. అల్ కువైట్ అల్ యుం గురువారం ప్రచురణ తర్వాత అమలులోకి వచ్చేయి. గత వారం అమీర్ చట్టంపై సంతకం చేసిన తర్వాత కేబినెట్ భారీ మెజారిటీతో నేషనల్ అసెంబ్లీ చే ఆమోదం పొందింది.శక్తివంతమైన అల్లాహ్ ప్రవక్తలను మరియు అమీర్ ని అవమానకరమైన తీరులో ప్రవర్తించిన న్యాయస్థానం క్రమంలో మోపబడిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేదిస్తూ సవరణలు చేయబడ్డాయి. ఈ నిషేధం తర్వాత డజన్ల కొద్ది ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు అమీర్ ని అవమానించినందుకు, ఆయన అధికారాన్ని తగ్గించినందుకు జైలు శిక్షలు పడనున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఒక ప్రముఖ ప్రతిపక్ష నాయకుడు మాజీ ఎంపీ ముస్సలాం అల్ బర్రాక్ ఒక బహిరంగ సభలో అమీర్ పై అవమానకరంగా మాట్లాడేరు.అదేవిధంగా మరో ముగ్గురు మాజీ ప్రతిపక్ష ఎంపీలు, ఖలేద్ అల్ తాహోస్ , ఫలాహ్ అల్ సావాఘ్ మరియు బాడెర్ అల్ బహుం నిషేధంకు గురయ్యే ప్రభావితం చేస్తుంది. వారు అమీర్ అవమానకరంగా విమర్శించారు.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!