కొత్త 'ఎన్నికల చట్టం మరింత సమర్థవంతం
- July 01, 2016కొత్త 'ఎన్నికల చట్టం మరింత సమర్థవంతంగా రూపుదిద్దుకోనుంది. మతం పట్ల అవమానకరమైన తీరులో , అమీర్ పై వివాదాస్పద రీతిగా మాట్లాడిన దోషులకు మరియు పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేని విధంగా సవరణలు అధికారిక గెజిట్లో చేయబడ్డాయి. అల్ కువైట్ అల్ యుం గురువారం ప్రచురణ తర్వాత అమలులోకి వచ్చేయి. గత వారం అమీర్ చట్టంపై సంతకం చేసిన తర్వాత కేబినెట్ భారీ మెజారిటీతో నేషనల్ అసెంబ్లీ చే ఆమోదం పొందింది.శక్తివంతమైన అల్లాహ్ ప్రవక్తలను మరియు అమీర్ ని అవమానకరమైన తీరులో ప్రవర్తించిన న్యాయస్థానం క్రమంలో మోపబడిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేదిస్తూ సవరణలు చేయబడ్డాయి. ఈ నిషేధం తర్వాత డజన్ల కొద్ది ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు అమీర్ ని అవమానించినందుకు, ఆయన అధికారాన్ని తగ్గించినందుకు జైలు శిక్షలు పడనున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఒక ప్రముఖ ప్రతిపక్ష నాయకుడు మాజీ ఎంపీ ముస్సలాం అల్ బర్రాక్ ఒక బహిరంగ సభలో అమీర్ పై అవమానకరంగా మాట్లాడేరు.అదేవిధంగా మరో ముగ్గురు మాజీ ప్రతిపక్ష ఎంపీలు, ఖలేద్ అల్ తాహోస్ , ఫలాహ్ అల్ సావాఘ్ మరియు బాడెర్ అల్ బహుం నిషేధంకు గురయ్యే ప్రభావితం చేస్తుంది. వారు అమీర్ అవమానకరంగా విమర్శించారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు