ఛారిటీ సొసైటీలకు శుభవార్త చెప్పిన బహ్రెయిన్..!!
- February 08, 2025
మనామా: సదరన్ గవర్నరేట్లోని ఛారిటీ సొసైటీలకు విద్యుత్, నీటి ఛార్జీలను తగ్గించడానికి మునిసిపల్ కౌన్సిల్ ఆమోదించింది.కౌన్సిల్ సభ్యుడు మహమ్మద్ హుస్సేన్ దర్రాజ్ ప్రతిపాదన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.చారిటీ సొసైటీలకు ఈ నిర్ణయం ఆర్థికంగాకలిసి వస్తుందని, ఆ నిధులను ఇతర కార్యక్రమాలకు వెచ్చించే అవకాశం ఉందని తన ప్రతిపాదనలో దర్రాజ్ పేర్కొన్నారు.అంతకుముందు విద్యు, నీటి ఖర్చులు సొసైటీలను కుంగదీస్తున్నాయని, వారి పనిని నిర్వహించడం వారికి కష్టమవుతుందని, వాటిని రద్దు చేయాలని దర్రాజ్ ప్రతిపాదించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







