ముఖంపై నల్లమచ్చలు మాయం కావాలంటే...
- July 01, 2016
నగుమోముపై నల్లమచ్చలుంటే చందమామకే మచ్చ ఉంది. మనకెంత అని వదిలేయలేం కదా. మచ్చలు మాయం కావాలంటే ఓ చక్కని చిట్కా ఉంది. అదేమిటంటే దాల్చిన చెక్కను మెత్తగా పౌడరులా చేయండి. ఆ పొడిని ఒక గాజు పాత్రలో వేసి, అందులో కొంచెం తేనె కలపండి. మెత్తగా పేస్టులా తయారుచేయండి. కొంచెం నిమ్మరసం, పసుపు దానికి కలపండి. ఈ పేస్టుని ముఖానికి పట్టించి ముఖ్యంగా నల్ల మచ్చలున్నచోట పట్టించి సున్నితంగా మర్దనా చేయండి. రాత్రి ఈ దాల్చిన చెక్క పేస్ట్ రాసుకుని ఉదయంకల్లా గోరువెచ్చని నీటితో కడిగేయండి. నల్లమచ్చలు మూడో రోజే తగ్గడం, మరికొద్ది రోజులకు కనుమరుగవడం మీరు గమనిస్తారు. దీని కోసం మార్కెట్లో ఉండే కెమికల్స్ కలిసిన ఫేస్ క్రీములు వాడాల్సిన పనిలేదు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







