లైసెన్సింగ్ చట్టం..షరతులతో ప్రభుత్వ సంస్థలకు మినహాయింపు..!!
- February 09, 2025
రియాద్: మున్సిపల్ లైసెన్సింగ్ విధానాల చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల విధించే జరిమానాల నుండి ప్రభుత్వ సంస్థలను మినహాయించే రాయల్ డిక్రీని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు రాజు సల్మాన్ జారీ చేశారు. డిక్రీ జారీ చేసిన తేదీ నుండి అమలులోకి వచ్చే ఒక సంవత్సరం లోపు ఆ ఉల్లంఘనను వారు సరిదిద్దాలనే షరతును విధించారు. రాయల్ డిక్రీ మునిసిపాలిటీలు, గృహనిర్మాణ మంత్రికి గ్రేస్ పీరియడ్ను మరో సంవత్సరం పాటు పొడిగించే అధికారాన్ని మంజూరు చేసింది. ఈ మినహాయింపులు 1435 AHలో రాయల్ డిక్రీ ద్వారా జారీ చేసిన మున్సిపల్ లైసెన్సింగ్ విధానాల చట్టంలో పేర్కొన్న మున్సిపల్ లైసెన్స్లను కవర్ చేస్తాయని రాజు సల్మాన్ కార్యాలయం పేర్కొన్నంది.
తాజా వార్తలు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







